‘నమస్తే తెలంగాణ’ అక్షరయాత్రకు నేటితో పుష్కరకాలం పూర్తయింది. పన్నెండేండ్లు పూర్తిచేసుకొని నేడు 13వ సాలులోకి అడుగుపెడుతున్నది. తెలంగాణ గడ్డ స్వీయ రాజకీయ అస్తిత్వం, స్వీయ, ప్రాంతీయ ప్రయోజనాల కోసం నాలుగు కో
ఈ ఏడాది ఎంసెట్ ప్రవేశాల్లో ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పించారు. ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిన తర్వాత తొలిసారిగా ప్రవేశాలు కల్పిస్తుండటంతో ఎస్టీ అభ్యర్థులకు లబ్ధి చేకూరనున్నది.
DGP Anjani Kumar | శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని, ప్రజల భద్రత.. రక్షణ తమకు రెండు కండ్లు అని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే రక్షకభటులుగా తమ బా�
కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయి. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజల మధ్యకు తీసుకుపోవాలి... పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరం సైనికుల్లా పనిచేయాలి.. బీజేపీ నాయకుల కుట్రలను తిప్పికొట
డాక్టర్ అంబేద్కర్ పేరిట ఏటా అవార్డు ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రముఖ దళిత నేత కత్తి పద్మారావు స్వాగతించారు. అవార్డు ఇవ్వాలన్న తన సూచనపై స్పందించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
కామర్స్ టాలెంట్ టెస్ట్కు విశేష స్పందన లభించింది. ఈ పరీక్షను సోమవారం హైదరాబాద్ లక్డీకాపూల్లోని ఐఐఎంసీ కళాశాలలో నిర్వహించారు. ఐఐఎంసీ కళాశాల అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆండ్ అంబిషన్స్ కెరీర్ కౌన్
ఎప్పటిలాగే వచ్చారు.. పోయారు. తెచ్చిందేమీ లేదు. ఇచ్చిందేమీ లేదు. నాలుగు తిట్లు, నలభై అబద్ధాలు, నాలుగు వందల స్వోత్కర్షలు.. మొన్నటి హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం సారాంశమిది. దేశ ప్రధానమంత్ర�
బెల్జియంలో అంతర్జాతీయ స్థాయి లైఫ్ సైన్సెస్ క్లస్టర్గా గుర్తింపు పొందిన ఫ్లాండర్స్ రీజియన్తో హైదరాబాద్కు ఎన్నో సారూప్యతలు ఉన్నాయని ఫ్లాండర్స్ రీజియన్ సౌత్ ఇండియా ఇంచార్జి జయంత్ నడిగార్ తె�
నిజాలను జీర్ణించుకోలేని బీజేపీ నేతలు నమస్తే తెలంగాణ దినపత్రికపై తమ అక్కసును వెళ్లగక్కారు. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో గురువారం బీజేపీ నాయకులు ‘నమస్తే తెలంగాణ’ ప్రతులకు నిప్పుపె
కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి విక్రయాలను ప్రోత్సహిస్తున్నది. అయితే ఈవీ వాహనాల్లో బ్యాటరీల నాణ్యత దెబ్బతిని కొన్ని వాహనాలు
ఉజ్వల భవిష్యత్తు కోసం ఇంటర్ తర్వాత ఏం చదవాలి? ఎలాంటి కోర్సులు చేయాలి? ఏ కాలేజీని ఎంచుకోవాలి? ఇలా అనేక అంశాలపై చాలా మంది విద్యార్థులకు స్పష్టత ఉండదు. పిల్లలకే కాదు, తల్లిదండ్రులకూ సరైన అవగాహన ఉండదు.