అన్యాయం, అధర్మాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల గొంతుకగా పోరాటం చేస్తున్న ‘నమస్తే తెలంగాణ’ వరంగల్ కార్యాలయం పై తెలంగాణ కాంగ్రెస్ గుండాలు చేసిన దాడి అప్రజాస్వామికమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు అడ్వకేట్ ఉపేంద్
ప్రజాస్వామ్యానికి ప్రశ్న ప్రాణవాయువు లాంటిది. ప్రజల తరఫున ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించే గురుతర పాత్రను మీడియా పోషిస్తుంది. పాలకులు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారైతే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు.
లక్ష్యాన్ని అందరూ నిర్దేశించుకుంటారు. కానీ, దాన్ని అందుకునే ప్రయత్నంలో చాలామంది చేతులెత్తేస్తారు. ఈ యువతులు మాత్రం... ఐపీఎస్ కావాలని చిన్నప్పుడే డిసైడ్ అయ్యారు.
ప్రతి విషయంలో పోలీసులను టార్గెట్ చేసి మాట్లాడం సరికాదని, పోలీసులు తప్పు చేస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సంస్థలు ఉన్నాయని, తీవ్రతను బట్టి కోర్టుకు కూడా వెళ్లొచ్చని నూతన డీజీపీగా నియామకమైన బీ �
దరరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా-2025 8వ లక్కీ డ్రా కార్యక్రమం శనివారం సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని సీఎంఆర్ ఫ్య�
చెన్నూర్ పట్టణంలోని భూమిపై కన్నేసిన ఓ కాంగ్రెస్ లీడర్ అక్రమాలకు తెరలేపాడు. ఫేక్ ఇంటి నంబర్తో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించి కాజేయాలని చూడగా, బాధితుడు కలెక్టర్ను ఆశ్రయించడంతో అసలు బాగోతం బయటప
కొత్తపల్లి మండలంలోని ఎలగందుల అనుబంధ గ్రామం బోనాలపల్లె మీదకు తూటాలు దూసుకొస్తుండడంపై ‘బోనాలపల్లెకు తూటా భయం!’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది.