చెన్నూర్ మండలంలో యూరియా కొరతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంచనాలకు మించి ఎరువులు సరఫరా చేసినట్లు గణాంకాలు చెబుతుండగా, మరి రైతులెందుకు బారులు తీరుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సింగిల్ విండో కార్యాలయాన్ని సిరిసిల్ల వ్యవసాయ అధికారి సందీప్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా కోసం ‘రైతుల గోస’ అనే శీర్షికన ‘నమస్తేతెలంగాణ’లో బుధవారం వార�
దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో కొంత మంది విద్యార్థులు జ్వరాలతో బాధపడుతూ ఉండగా ఏడుగురు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి గురువారం తరలివచ్చారు. దీంతో ఓ వ్యక్తి వీడియో తీసి వైర
‘మీరు జర్నలిస్టులా? అయితే ఏ క్యాటగిరీ కింద వస్తారు? ఏ, బీ, లేదా రెడ్? క్యాటగిరీని బట్టి మీకు ప్రభుత్వంలో గౌరవ మర్యాదలు ఉంటాయి’.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మీడియా సర్కిళ్లలో జరుగుతున్న చర్చ ఇది.
ఒకప్పుడు గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా ఖ్యాతికెక్కాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని గ్రంథాలయాల్లో పుస్తకాలను చదువుకున్న వేలాదిమంది మేధావులుగా ఎదిగారు.
మండల కేంద్రంలోని ఒడ్డేర కాలనీ వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రం అద్దె భవనంలో అరకొరక వసతుల మద్య కొనసాగుతుంది. కాగా ‘అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు.. సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు, ఏడాదిలో రెండు సార్లు పాము క
‘నమస్తే తెలంగాణ’ కథనం నిజమవుతున్నది. ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను హస్తగతం చేసుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తెరవెనక ప్రభుత్వ పెద్దల అండతో ప్రైవేటు వ్యక్తులు ఉద్యోగుల భూముల్లో
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో గల సర్వే నం.56, 57లో గల ప్రభుత్వ భూమిలో కొద్ది రోజులుగా అక్రమ నిర్మాణాలు వెలి�
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వ్యక్తి కాదు శక్తి.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ జాతిపిత. తొమ్మిదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో న