పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు నిబంధనల కారణంగా రైతులు తమ పంటలను అమ్ముకోలేని పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ మంత్రి త�
ప్రజల జాగృతాన్నే పరమావధిగా చేసుకొని.. ప్రజల తరఫున సర్కార్ను ప్రశ్నించే గొంతుగా నిలిచింది నమస్తే తెలంగాణ.. అడుగడుగునా అన్ని వర్గాల వారికి ఎదురవుతున్న అన్యాయాన్ని ఎదురించింది.. ప్రభుత్వ విభాగాల్లో వేళ్ల�
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా 2011 జూన్ 6న ఆవిర్భవించిన ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ నాటి నుంచి నేటి వరకు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నది. అనునిత్యం తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ.. ప్రజల విశ్వ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాలో రైతులకు జరుగుతున్న అన్యాయాలు... నీళ్లు లేక ఎండిన పంటలపై ఈ ఏడాది నమస్తే తెలంగాణ సమర శంఖం పూరించింది. ఎండిన పొలాలు, విద్యుత్తు సరఫరాలో అంతరాయం, యూరియా
అమ్మకానికి ధూప, దీప, నైవేద్య పథకం కింద ఆలయాల ఎంపికపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం దేవాదాయ శాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్చక ఉద్యోగులతోపాటు దరఖాస్తుదారులు ఈ కథనంపై చర్చించ�
మెగా ఆటో షో.. గ్రాండ్ సక్సెస్!
చివరి రోజు భారీ సంఖ్యలో తరలివచ్చిన పట్టణ ప్రజలు, కస్టమర్లు
అశించిన స్థాయి కంటే అధికంగా బుకింగ్స్..
ఆలరించిన చిన్నారుల సాంస్కృతిక, జానపద నృత్యాలు
స్టాల్స్ నిర్వహకులత�
విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్ను అందించడమే కేఎల్ విశ్వవిద్యాలయం లక్ష్యమని యూనివర్సిటీ డీన్, ఎంహెచ్ఎస్ ప్రోగ్రాం అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ కిషోర్బాబు అన్నారు. ఇంటర్మీడియట్ ఉన్నత ఉద�
కారేపల్లి, (సత్తుపల్లి) డిసెంబర్ 7: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నమస్తే తెలంగాణ ఆర్సీ ఇంచార్జ్ దమ్మాలపాటి సత్యనారాయణ(56) మృతి చెందారు. గత కొంతకాలంగా డయాలసిస్తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్(NIMS)లో చికిత్స పొ�
రాష్ట్రంలోని హోంగార్డులకు ఎట్టకేలకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల రైజింగ్డే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యా�
మంథని మండలం పుట్టపాక గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ . కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’లో కోడ్ అమలులో ఉన్న ఫ్లెక్సీలు తొలగించరా..? అనే కథనాన్న
పారిశ్రామిక భూములను మల్టిపుల్ జోన్లుగా మార్చితే పర్యావరణ, ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్పదని ప్రముఖ పర్యావరణవేత్త, కన్సల్టెంట్ ఇన్ వాటర్ రిసోర్సెస్ అండ్ ైక్లెమేట్ చేంజ్ బీవీ సుబ్బారావు హెచ్చరిం�