ఓటు అత్యంత విలువైనది.. దానిని కాపాడుకో వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నది. అందులో భాగమైన సర్(ఎస్ఐఆర్) ప్రక్రియలో ఓటరు నమోదు చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్�
ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియ ద్వారా ఏ ఒక్కరి ఓటు కూడా పోదు.. ఎవ రూ ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు.. అందరికీ నేను అభయం ఇస్తున్నానని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నా�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను పెద్దపల్లి జిల్లాలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కలిగించడమే తమ లక్ష్యమని, ఎన్నికల కమిషన్ నిర్దే�
చెట్ల కొమ్మల కత్తిరింపు యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంపై శనివారం టీజీఎస్పీడీసీఎల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రధానంగా చెట్ల కొమ్మలను కత్తిరించేందుకు ట్రీప్
హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లకు సంబంధించి అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో హైడ్రాలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. దీనిపై హడావిడిగా ప్రకటన విడుదల చేసినప్పటికీ ఆందోళనకు దిగిన కాంట్�
రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మతపరమైన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆసాంతం లోపభూయిష్టంగా కొనసాగుతున్నది. అర్చక, పరిచారక, వేదపారాయణదారు, చండీపారాయణదార్ల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నట్టు విమ�
నమస్తే తెలంగాణ చెప్పిందే నిజమైంది. 5 రాష్ర్టాల్లో ఎన్నికల వేళ జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్లు రెండు అరాచక రాజకీయాలు చేస్తున్నాయని, నమస్తే తెలంగాణ బుధవారమే ఒక కథనం ప్రచురించింది.
గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ రోడ్డు పునరుద్ధరణకు నగర పాలక సంస్థ నడుం బిగించింది. గత మూడు నెలల కిందట యూజీడీ పనుల్లో భాగంగా పైపులైను కోసం తవ్విన మట్టిని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా రోడ్డుపైనే కుప్ప�
మూసీ సుందరీకరణ పేరిట లక్షన్నరకు పైగా ఇండ్లను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. హిమాయత్ సాగర్ నుంచి మొదలయ్యే మూసీ నదికి దాదాపు 900 మీటర్ల దూరంలో ఉన్న భూములను సర్వేకు గుర్�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో కార్యక్రమం ఐదోసారి విజయవంతమైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటోషో ఆదివ