హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లకు సంబంధించి అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో హైడ్రాలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. దీనిపై హడావిడిగా ప్రకటన విడుదల చేసినప్పటికీ ఆందోళనకు దిగిన కాంట్�
రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మతపరమైన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆసాంతం లోపభూయిష్టంగా కొనసాగుతున్నది. అర్చక, పరిచారక, వేదపారాయణదారు, చండీపారాయణదార్ల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నట్టు విమ�
నమస్తే తెలంగాణ చెప్పిందే నిజమైంది. 5 రాష్ర్టాల్లో ఎన్నికల వేళ జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్లు రెండు అరాచక రాజకీయాలు చేస్తున్నాయని, నమస్తే తెలంగాణ బుధవారమే ఒక కథనం ప్రచురించింది.
గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ రోడ్డు పునరుద్ధరణకు నగర పాలక సంస్థ నడుం బిగించింది. గత మూడు నెలల కిందట యూజీడీ పనుల్లో భాగంగా పైపులైను కోసం తవ్విన మట్టిని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా రోడ్డుపైనే కుప్ప�
మూసీ సుందరీకరణ పేరిట లక్షన్నరకు పైగా ఇండ్లను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. హిమాయత్ సాగర్ నుంచి మొదలయ్యే మూసీ నదికి దాదాపు 900 మీటర్ల దూరంలో ఉన్న భూములను సర్వేకు గుర్�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో కార్యక్రమం ఐదోసారి విజయవంతమైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటోషో ఆదివ
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటోషో ఆదివారం ముగిసింది. అన్ని కంపెనీల వాహనాలను ఒకే గొడుగు కిందికి తీస�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిజామాబాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఏర్పాటైన ఈ ప్రదర్శనకు తొలి రోజు అనూహ్య స్పందన లభించింది.
తిరుమలగిరి ము న్సిపల్ చైర్మన్గా ఎన్నికైన సంకేపల్లి రఘునందన్రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి అడుగు పెట్టి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు మె�
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన తర్వాత చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ కార్యాలయంలో ఏం జరుగుతున్నదంటూ �