మూసీ సుందరీకరణ పేరిట లక్షన్నరకు పైగా ఇండ్లను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. హిమాయత్ సాగర్ నుంచి మొదలయ్యే మూసీ నదికి దాదాపు 900 మీటర్ల దూరంలో ఉన్న భూములను సర్వేకు గుర్�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో కార్యక్రమం ఐదోసారి విజయవంతమైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటోషో ఆదివ
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటోషో ఆదివారం ముగిసింది. అన్ని కంపెనీల వాహనాలను ఒకే గొడుగు కిందికి తీస�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిజామాబాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఏర్పాటైన ఈ ప్రదర్శనకు తొలి రోజు అనూహ్య స్పందన లభించింది.
తిరుమలగిరి ము న్సిపల్ చైర్మన్గా ఎన్నికైన సంకేపల్లి రఘునందన్రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి అడుగు పెట్టి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు మె�
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన తర్వాత చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ కార్యాలయంలో ఏం జరుగుతున్నదంటూ �
పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు నిబంధనల కారణంగా రైతులు తమ పంటలను అమ్ముకోలేని పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ మంత్రి త�
ప్రజల జాగృతాన్నే పరమావధిగా చేసుకొని.. ప్రజల తరఫున సర్కార్ను ప్రశ్నించే గొంతుగా నిలిచింది నమస్తే తెలంగాణ.. అడుగడుగునా అన్ని వర్గాల వారికి ఎదురవుతున్న అన్యాయాన్ని ఎదురించింది.. ప్రభుత్వ విభాగాల్లో వేళ్ల�
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా 2011 జూన్ 6న ఆవిర్భవించిన ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ నాటి నుంచి నేటి వరకు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నది. అనునిత్యం తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ.. ప్రజల విశ్వ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాలో రైతులకు జరుగుతున్న అన్యాయాలు... నీళ్లు లేక ఎండిన పంటలపై ఈ ఏడాది నమస్తే తెలంగాణ సమర శంఖం పూరించింది. ఎండిన పొలాలు, విద్యుత్తు సరఫరాలో అంతరాయం, యూరియా
అమ్మకానికి ధూప, దీప, నైవేద్య పథకం కింద ఆలయాల ఎంపికపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం దేవాదాయ శాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్చక ఉద్యోగులతోపాటు దరఖాస్తుదారులు ఈ కథనంపై చర్చించ�