చెరుకు రైతులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకున్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అన్నదాతలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. బైబ్యాక్ ఒప్పందాల ముసుగులో రైతుల సమ్మతి లేకుండానే వారి పేరిట బ్యాంక�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోసం కాంగ్రెస్ నేతలు లబ్ధిదారుల నుంచి పైసలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీసినట్టు తెలిసింది.
హుజూరాబాద్, జమ్మికుంట కేంద్రంగా సాగుతున్న భ్రూణహత్యలపై నాలుగు రోజులుగా ‘నమస్తే తెలంగాణ’ కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆరు రాష్ర్టాలకు విస్తరించిన ఈ రాకెట్ను వెలుగులోకి తెచ్చి, అబార్షన్లు జరుగ�
జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా భ్రూణహత్యల రాకెట్ నడుస్తున్నది. ఇన్నాళ్ల్లూ కేవలం మూడు జిల్లాలకే పరిమితం అనుకున్న ఈ దందా, ఏకంగా మూడు రాష్ర్టాలకు పాకినట్టు సమాచారం అందుతున్నది. ‘నమస్తే తెలంగాణ’ వరుస క�
‘సీఎం సర్.. ప్లీజ్ హెల్ప్ మీ’ అని వేడుకున్న క్యాన్సర్ బారిన పడిన చిన్నారి ఆదిల్కు సీఎం రేవంత్రెడ్డి అభయమి చ్చారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘విన్న పాలు వినలే’ శీర్షికన అతడి విషయం వెలుగులోకి రావడం�
భూమి కోసం దాతలు చేసిన నిరసనపై నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు. లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో బుధవారం అధికారులు విచారణ చేపట్టారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో చెంచులపై నరరూప రాక్షసులు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగిన దాష్టీకంపైనే అంతా దృష్టిసారించారు.
ఎట్టకేలకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) స్పందించింది. గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో ఉత్తీర్ణత సాధించిన దివ్యాంగ అభ్యర్థుల మెరిట్ జాబితాను నేటి
తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని, లోక్సభలో బీఆర్ఎస్ భాగస్వామ్యం లేనంత మాత్రాన పార్లమెంటరీ ప్రజస్వామ్య వ్యవస్థలో తమ పార్టీ పాత్రినిధ్యమే లేదన్నట్టు వ్యాఖ్యానించటం సరికాదని బీఆర్ఎస్ పార�
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో మొలకెత్తని మక్కజొన్న వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం స్థానిక ఏవో అడుప కవిత పరిశీలించారు. ఒంటిమామిడిపల్లికి చెందిన రైతు బండారి శ్రీను వెంకటాపురం శివారుల�
ములుగు జిల్లా వాజేడు మండలంలో మొరుమురుకాలనీ పాఠశాలలో టైల్స్ పనులు పూర్తయి తరగతి గదులు అందంగా ముస్తాబయ్యాయి. ‘సమస్యలు ఇలా.. చదువులు సాగేదెలా’ శీర్షికన ఈ నెల 13న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి స్ప�
అంగన్వాడీ కేంద్రాలకు అందించే గుడ్ల పంపిణీ విషయంలో నాణ్యత పాటించకుంటే సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి హెచ్చరించారు.
‘జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ బాగోతం’ శీర్షికన గత నెల 27న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టించింది. మున్సిపల్ అధికారుల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు యత్నించ�