ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, పాఠశాలలకు అనధికారికంగా గైర్హాజరైతే చర్యలు తప్పవని డీఈవో చైతన్య జైనీ హెచ్చరించారు. మంగళవారం డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం �
Namasthe Telangana - Telangana Today Auto Show | నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని ఎస్సార్ అం డ్ బిజీఎన్ఆర్ పీజీ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఆటో షోను ఆ సంస్థల అడ్వర్టైజ్మెంట్ జీఎం సురేందర్ రావు శనివారం
Zaheerabad | నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే జహీరాబాద్ -బీదర్ ప్రధాన రోడ్డు మార్గంలో ప్రమాదకరంగా మారిన గుంతలను హద్నూర్ ఎస్సై ప్రత్యేక చొరవ తీసుకొని పూడ్చివేశారు.
దేశ చరిత్రలోనే ఇండస్ట్రీ ఆన్ క్యాంపస్ ఏర్పాటు చేసి శాస్త్ర విజ్ఞానంలో క్రాంతిగా వెలుగుతున్న కేఎల్ యూనివర్సిటీ నేటి ఏఐ యుగానికి అద్భుతమైన వేదికగా మారుతుందని కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా అడ్మిషన్�
అన్యాయం, అధర్మాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల గొంతుకగా పోరాటం చేస్తున్న ‘నమస్తే తెలంగాణ’ వరంగల్ కార్యాలయం పై తెలంగాణ కాంగ్రెస్ గుండాలు చేసిన దాడి అప్రజాస్వామికమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు అడ్వకేట్ ఉపేంద్
ప్రజాస్వామ్యానికి ప్రశ్న ప్రాణవాయువు లాంటిది. ప్రజల తరఫున ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించే గురుతర పాత్రను మీడియా పోషిస్తుంది. పాలకులు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారైతే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు.
లక్ష్యాన్ని అందరూ నిర్దేశించుకుంటారు. కానీ, దాన్ని అందుకునే ప్రయత్నంలో చాలామంది చేతులెత్తేస్తారు. ఈ యువతులు మాత్రం... ఐపీఎస్ కావాలని చిన్నప్పుడే డిసైడ్ అయ్యారు.
ప్రతి విషయంలో పోలీసులను టార్గెట్ చేసి మాట్లాడం సరికాదని, పోలీసులు తప్పు చేస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సంస్థలు ఉన్నాయని, తీవ్రతను బట్టి కోర్టుకు కూడా వెళ్లొచ్చని నూతన డీజీపీగా నియామకమైన బీ �
దరరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా-2025 8వ లక్కీ డ్రా కార్యక్రమం శనివారం సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని సీఎంఆర్ ఫ్య�