నారాయణపేట మండలంలోని పేరపళ్ల గ్రామంలో జాయమ్మ చెరువు పరిధిలో భూములు కోల్పోతున్న రైతుల భూములకు సంబంధించి శుక్రవారం రీసర్వే ప్రారంభమైంది. గత పదిహేను రోజులుగా ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరుసగా ప్రచురిత�
ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా హైదరాబాద్ ప్రెస్క్లబ్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల విజేతల వివరాలను మంగళవారం ప్రకటించారు. ఇద్దరు సభ్యుల(తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్రెడ్డి, ఈనాడు రిటైర్డ్ చ�
బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ పత్రికలపై వారు వ్యవహరించిన తీరు అత్యంత హేయమైనదని కోస్గి మండల జర్నలిస్టులు అన్నారు. నాలుగు రోజుల కిందట వికారాబాద్ జిల్లా హకీంపేట గ్రామానికి చెం దిన కాంగ్రెస్ నేత నర్సింహారెడ
దేవాదాయశాఖలో మతపరమైన ఉద్యోగాల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘అర్చక పోస్టుల్లో అక్రమ దందా’ కథనంపై ఆ శాఖలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నద�
ఓటు అత్యంత విలువైనది.. దానిని కాపాడుకో వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నది. అందులో భాగమైన సర్(ఎస్ఐఆర్) ప్రక్రియలో ఓటరు నమోదు చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్�
ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియ ద్వారా ఏ ఒక్కరి ఓటు కూడా పోదు.. ఎవ రూ ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు.. అందరికీ నేను అభయం ఇస్తున్నానని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నా�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను పెద్దపల్లి జిల్లాలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కలిగించడమే తమ లక్ష్యమని, ఎన్నికల కమిషన్ నిర్దే�
చెట్ల కొమ్మల కత్తిరింపు యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంపై శనివారం టీజీఎస్పీడీసీఎల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రధానంగా చెట్ల కొమ్మలను కత్తిరించేందుకు ట్రీప్
హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లకు సంబంధించి అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో హైడ్రాలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. దీనిపై హడావిడిగా ప్రకటన విడుదల చేసినప్పటికీ ఆందోళనకు దిగిన కాంట్�
రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మతపరమైన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆసాంతం లోపభూయిష్టంగా కొనసాగుతున్నది. అర్చక, పరిచారక, వేదపారాయణదారు, చండీపారాయణదార్ల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నట్టు విమ�