తన పదవికి ప్రధాన పోటీదారుల్లో ఉన్న ‘బాంబుల’ మంత్రికి ముఖ్యనేత వర్గం చెక్ పెట్టినట్టేనా? స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై ఆ మంత్రి చెసిన ప్రకటనలను ముఖ్యనేత తిరుగులేని అస్త్రంగా మలుచుకున్నారా? తెల
Paravasthu Lokeshwar | 1975 జూన్ 25న దేశం ప్రజాస్వామ్యంలో నిద్రపోయి నిరంకుశ, నియంతృత్వంలో నిద్రలేచిందని ప్రముఖ రచయిత పరవస్తు లోకేశ్వర్ పేర్కొన్నారు. తనకు ఎదురేలేదని విర్రవీగిన ఇందిరాగాంధీ పార్లమెంట్ వ్యవస్థను ఎత్తే�
ఒక ఊళ్లో సోషల్ మీడియాలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య రేగిన వివాదం మధ్యలోకి ఎస్సై తలదూర్చాడు. స్టేషన్కి పిలిచి ఒకరిని కొట్టడం తో వివాదం ముదిరి చివరకు స్టేషన్లో ధర్నా చేసే వరకు వచ్చింది.
బంజారాహిల్స్, జూన్ 20: కోర్టు ఆదేశాలు ఉన్నాయని నమ్మిస్తూ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వేసిన బ్లూషీట్లను షేక్పేట మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ. 30కోట్లు ఉంటుందని అధికారుల
కధంబాపూర్ గ్రామానికి ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఇరవై రోజులుగా మంచినీటి సమస్యతో సతమతమవుతున్న కధంబాపూర్ ప్రజల గోసను నమస్తే తెలంగాణ ‘మంచినీళ్లు మహాప్రభో!’ అని ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా.. పెద్దపల్
ఆటోమోటివ్ రంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని కీలక కేంద్రంగా మార్చేందుకు తమ వంతు కృషిచేస్తామని ‘ప్రాగ్మటిక్ డిజైన్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్' (పీడీఎస్ఎల్) డైరెక్టర్ క్రాంతి పుప్పాల తెలిపారు. ఆయన యూకే
‘మిస్టర్ టెన్ పర్సెంట్' పట్టువీడటం లేదు. తన కమీషన్ తనకు రావలసిందేనని, లేకుంటే కేబుల్ ముచ్చటే వద్దని అధికారులకు తేల్చి చెప్పడంతో ఎస్పీడీసీఎల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే కుదుర్చుకు