మెగా ఆటో షో.. గ్రాండ్ సక్సెస్!
చివరి రోజు భారీ సంఖ్యలో తరలివచ్చిన పట్టణ ప్రజలు, కస్టమర్లు
అశించిన స్థాయి కంటే అధికంగా బుకింగ్స్..
ఆలరించిన చిన్నారుల సాంస్కృతిక, జానపద నృత్యాలు
స్టాల్స్ నిర్వహకులత�
విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్ను అందించడమే కేఎల్ విశ్వవిద్యాలయం లక్ష్యమని యూనివర్సిటీ డీన్, ఎంహెచ్ఎస్ ప్రోగ్రాం అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ కిషోర్బాబు అన్నారు. ఇంటర్మీడియట్ ఉన్నత ఉద�
కారేపల్లి, (సత్తుపల్లి) డిసెంబర్ 7: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నమస్తే తెలంగాణ ఆర్సీ ఇంచార్జ్ దమ్మాలపాటి సత్యనారాయణ(56) మృతి చెందారు. గత కొంతకాలంగా డయాలసిస్తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్(NIMS)లో చికిత్స పొ�
రాష్ట్రంలోని హోంగార్డులకు ఎట్టకేలకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల రైజింగ్డే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యా�
మంథని మండలం పుట్టపాక గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ . కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’లో కోడ్ అమలులో ఉన్న ఫ్లెక్సీలు తొలగించరా..? అనే కథనాన్న
పారిశ్రామిక భూములను మల్టిపుల్ జోన్లుగా మార్చితే పర్యావరణ, ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్పదని ప్రముఖ పర్యావరణవేత్త, కన్సల్టెంట్ ఇన్ వాటర్ రిసోర్సెస్ అండ్ ైక్లెమేట్ చేంజ్ బీవీ సుబ్బారావు హెచ్చరిం�
హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బైకులు, కార్లు కొనాలనుకునే వారి అవసరాలను గుర్తించి ప్రముఖ కంపెనీలకు చెందిన
రాష్ట్రంలోని డ్యామ్ల సమగ్ర భద్రత మూల్యాంకనం(సీడీఎస్ఈ) కోసం ప్రత్యేకంగా కోర్ టెక్నికల్ బృందాన్ని ఇరిగేషన్శాఖ ఏర్పాటుచేసింది. ఈ మేరకు ఈఎన్సీ అడ్మిషన్ రమేశ్బాబు తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, పాఠశాలలకు అనధికారికంగా గైర్హాజరైతే చర్యలు తప్పవని డీఈవో చైతన్య జైనీ హెచ్చరించారు. మంగళవారం డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం �
Namasthe Telangana - Telangana Today Auto Show | నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని ఎస్సార్ అం డ్ బిజీఎన్ఆర్ పీజీ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఆటో షోను ఆ సంస్థల అడ్వర్టైజ్మెంట్ జీఎం సురేందర్ రావు శనివారం
Zaheerabad | నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే జహీరాబాద్ -బీదర్ ప్రధాన రోడ్డు మార్గంలో ప్రమాదకరంగా మారిన గుంతలను హద్నూర్ ఎస్సై ప్రత్యేక చొరవ తీసుకొని పూడ్చివేశారు.
దేశ చరిత్రలోనే ఇండస్ట్రీ ఆన్ క్యాంపస్ ఏర్పాటు చేసి శాస్త్ర విజ్ఞానంలో క్రాంతిగా వెలుగుతున్న కేఎల్ యూనివర్సిటీ నేటి ఏఐ యుగానికి అద్భుతమైన వేదికగా మారుతుందని కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా అడ్మిషన్�