తెలంగాణ చరిత్రలో డాలస్లో జూన్ 1న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ మైలురాయిగా నిలిచిపోతుందని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేశ్ తన్నీరు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణీయుల ఆలోచనల�
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లిలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు.. మహిళా రైతు నర్సవ్వ ఆవేదనపై గురువారం ‘నమస్తే తెలంగాణలో’ వచ్చిన కథనం కలకలం రేపింది.
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో లిఫ్ట్ ఏర్పాటు పనులు చక చక సాగుతున్నాయి. పెద్దపల్లి మున్సిపల్ నూతన భవనాన్ని రూ. 6.5 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 3 అంతస్తులలో నిర్మించారు. కాగా గతేడాది డిసెంబర్ 4న సీఎం రేవంత్�
Polavaram | పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం దాగుడుమూతలు ఆడుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలవరం ప్రాజెక్టుపై బుధవారం ప్రత్యేకంగా ప్రగతి సమావేశం నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కరీంనగర్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కడపత్రి ప్రకాశ్రావు కూతురు వివాహం శుక్రవారం రామడుగు మండలం దేశ్రాజ్పల్లి ఎక్స్రోడ్ వద్ద వసుధ కన్వెన్షన్లో ఘనంగా
‘కొలువుల దందాలో కోటికి స్కెచ్' అనే శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం భూపాలపల్లి కోల్బెల్ట్ ఏరియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. సమారు 30 మంది నిరుద్యోగుల నుంచి రూ.3లక్షల చొప్పున వసూలు చేసిన �
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్ మైండ్బ్లాక్ అయ్యిందని, ఇప్పుడు అది దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని మాజీ ఆర్మీ మేజర్ భరత్రెడ్డి పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్పై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో తన
Namaste Telangana |‘తాగు నీటి సమస్యను పరిష్కరించండి సారూ.. పొతంగల్ మండల కేంద్రంలో తీవ్రమైన ఇబ్బందులు’ అనే శీర్షికన ‘నమస్తేతెలంగాణ’ వెబ్ న్యూస్ లో గురువారం వార్తా కథనం ప్రచురితమైంది. కాగా ఈ కథనానికి అధికారులు స్పంద
తెలంగాణ వస్తుందని విశ్వసించిన మొదటి వ్యక్తి కేసీఆరేనని, ఆయన గొప్ప మార్గనిర్దేశకుడని తొలితరం ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు అభివర్ణించారు. తాము ఉద్యమమే స్ఫూర్తిగా బతికామని, జలదృశ్యం
బిడ్డర్లు అభ్యర్థనల మేరకే సిమెంట్, స్టీల్ ధరలను కాంట్రాక్టర్ల పరిధిలోకి చేర్చామని, తద్వారా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం నామమాత్రమేనని టీజీ జెన్కో వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసిం�
ELLAREDDYPETA | ఎల్లారెడ్డిపేట మార్చి 31 : గత కొంతకాలంగా మిషన్ భగీరథ పైపు లైన్ సమస్య కారణంగా గుండారంలోని పోచమ్మ తండావాసులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని 'పండగ పూట మంచినీళ్ల కోసం నిరసన' పేరిట సోమవారం ‘నమస్తే తెలంగాణ’�
Namaste Telangana | బుధవారం కొల్లాపూర్ నియోజక వర్గంలోని కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన పసుపుల, చంద్రబండ తండాలలో నమస్తే తెలంగాణ బృందం పర్యటించింది. ఆ రెండు గ్రామాలలో కూడా సంక్షేమ పథక