బంజారాహిల్స్, జూన్ 20: కోర్టు ఆదేశాలు ఉన్నాయని నమ్మిస్తూ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వేసిన బ్లూషీట్లను షేక్పేట మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ. 30కోట్లు ఉంటుందని అధికారుల
కధంబాపూర్ గ్రామానికి ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఇరవై రోజులుగా మంచినీటి సమస్యతో సతమతమవుతున్న కధంబాపూర్ ప్రజల గోసను నమస్తే తెలంగాణ ‘మంచినీళ్లు మహాప్రభో!’ అని ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా.. పెద్దపల్
ఆటోమోటివ్ రంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని కీలక కేంద్రంగా మార్చేందుకు తమ వంతు కృషిచేస్తామని ‘ప్రాగ్మటిక్ డిజైన్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్' (పీడీఎస్ఎల్) డైరెక్టర్ క్రాంతి పుప్పాల తెలిపారు. ఆయన యూకే
‘మిస్టర్ టెన్ పర్సెంట్' పట్టువీడటం లేదు. తన కమీషన్ తనకు రావలసిందేనని, లేకుంటే కేబుల్ ముచ్చటే వద్దని అధికారులకు తేల్చి చెప్పడంతో ఎస్పీడీసీఎల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే కుదుర్చుకు
తెలంగాణ చరిత్రలో డాలస్లో జూన్ 1న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ మైలురాయిగా నిలిచిపోతుందని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేశ్ తన్నీరు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణీయుల ఆలోచనల�
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లిలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు.. మహిళా రైతు నర్సవ్వ ఆవేదనపై గురువారం ‘నమస్తే తెలంగాణలో’ వచ్చిన కథనం కలకలం రేపింది.
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో లిఫ్ట్ ఏర్పాటు పనులు చక చక సాగుతున్నాయి. పెద్దపల్లి మున్సిపల్ నూతన భవనాన్ని రూ. 6.5 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 3 అంతస్తులలో నిర్మించారు. కాగా గతేడాది డిసెంబర్ 4న సీఎం రేవంత్�
Polavaram | పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం దాగుడుమూతలు ఆడుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలవరం ప్రాజెక్టుపై బుధవారం ప్రత్యేకంగా ప్రగతి సమావేశం నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కరీంనగర్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కడపత్రి ప్రకాశ్రావు కూతురు వివాహం శుక్రవారం రామడుగు మండలం దేశ్రాజ్పల్లి ఎక్స్రోడ్ వద్ద వసుధ కన్వెన్షన్లో ఘనంగా
‘కొలువుల దందాలో కోటికి స్కెచ్' అనే శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం భూపాలపల్లి కోల్బెల్ట్ ఏరియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. సమారు 30 మంది నిరుద్యోగుల నుంచి రూ.3లక్షల చొప్పున వసూలు చేసిన �