సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని సర్వేనెంబర్ 329 ఖాళీ జాగాల కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వారం రోజులుగా వచ్చిన వరుస కథనాలు అక్షర సత్యాలుగా అధికారులు గుర్తించారు.
Hyderabad | షేక్పేట మండల పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నం.14లో సుమారు రూ.100కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు మరోసారి కబ్జాదారులు చేస్తున్న ప్రయత్నాలపై ‘నమస్తే తెలంగాణ’లో ‘ఖరీదైన స్థలంప
బంజారాహిల్స్లోని ప్రభుత్వ స్థలం కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ వరుసగా ప్రచురిస్తున్న కథనాలతో ఎట్టకేలకు షేక్పేట రెవెన్యూ అధికారులు స్పందించారు. మరోవైపు పలువురు రియల్టర్లు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు �
కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం. అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన’ అని ప్రముఖకవి, రచయిత నందిని సిధారెడ్డి స్పష్టంచేశారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో సిద్దిపేట నియోజకవర్గానికి మొండిచేయి చూపింది. రూపాయి నిధులు ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులు రద్దు చేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న పనులను మధ్యలో ఆప
అత్యాధునిక ఫీచర్స్ గల ప్రముఖ కార్లు, ద్విచక్ర వాహనాల కోసం చూస్తున్నారా? వాటి వివరాలు తెలుసుకోవడానికి కరీంనగర్లో షోరూం లేదని అసంతృప్తి చెందుతున్నారా? అలాంటి వారి కోసం నగరంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు
KTR | వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు అందక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పింఛన్ల పంపిణీలో జరుగుతున్న ఆలస్యంపై సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ స్పందించారు.
‘లగచర్లలో గిరిజనులపై పోలీసులు అర్ధరాత్రి వేళ విచక్షణారహితంగా దాడి చేశారన్నది వాస్తవం. కొంతమంది పోలీసులు మద్యం మత్తులో ఇండ్లలోకి చొరబడి మహిళలని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్టు కొట్టారని అక్కడి గిరిజన ర�
మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రజలకు చేరువ చేయాలని, న్యాయ పరంగా ఇదొక పాశుపతాస్త్రం లాంటిదనే అంశంపై విసృ్తత స్థాయిలో జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలని సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వ
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, పాలనలోని లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సోషల్ మీడియా వారియర్లపై కాంగ్రెస్ సర్కార్ యుద్ధం మొదలుపెట్టింది. తమకు కొరకరాని కొయ్యగా మారిన సోషల్ మీడియాపై ఉక్�
ఒకే నంబర్... కానీ ఒక ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటూ ఉంది... మరో దానిలో పేరు ఉంది... మొదట గుర్తు తెలియని వ్యక్తులు అని ఉన్న ఎఫ్ఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు
ఈ ఫొటో చూశారా? ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ‘బిగ్ బ్రదర్స్ కుట్రను ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిన బిగ్ బ్రదర్స్ అండ్ కో అమాయక రైతులను రెచ్చగొట్టేందుకు కుతంత్రాలు పన్నిం�