‘బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్' శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ గురువారం ప్రచురించిన కథనంతో పోలీసు, రెవెన్యూ శాఖలతో పాటు కాంగ్రెస్ నేతలు జవాబు కోసం శోధించిన ప్రశ్నలవి! ఓ సాధారణ వ్యక్తి ఈ ప్రశ్నలకు సమాధాన
Professor Haragopal | అన్ని విషయాల్లో దేశానికి ఒక రోల్ మాడల్గా, ప్రామాణికంగా ఉండాల్సిన తెలంగాణలో పౌరహకులు, చట్టబద్ధపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేవి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జాతీయ అవసరమని పౌ
హెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్లో ‘బిగ్ బ్రదర్స్' పేరిట జరుగుతున్న దందాపై ఉద్యోగుల్లో హాట్ హాట్ చర్చ జరిగింది. శేరిలింగంపల్లి సర్కిల్కు చెందిన చైన్మెన్ అక్రమ వసూళ్లకు పాల్పడుతూ రూ. కోట్లకు పడగలెత్తా
పంట నష్టపరిహారం చెల్లింపులో దుర్వినియోగమైన నిధులపై కనీసం విచారణ జరపని కాంగ్రెస్ సర్కార్.. తాజాగా రెండో విడత నిధులనూ విడుదల చేసింది. అర్హులైన బాధిత రైతులకు మరోసారి మొండిచేయి చూపించింది. అనర్హులకు పరిహ�
వాస్తవాలను బయటపెడుతున్న పత్రికపై కాంగ్రెస్ నేతలు అక్కసు వెళ్లగక్కారు. పత్రికా స్వేచ్ఛకే సమాధి కట్టారు. నిజానిజాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా.. ఏకంగా పత్రికలనే దహనం చేసే కొత్త సంస్కృతికి తెరలేపారు. మం�
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రక్షాళన మొదలైంది. టాస్క్ఫోర్స్ విభాగంలో జరుగుతున్న అక్రమాలను ఎత్తిచూపుతూ ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం పోలీసు శాఖను కదిలించింది. దీంతో జిల్లా వ్యా�
మహబూబ్నగర్ పట్టణ మహిళా సమాఖ్య కోయనగర్ ఎస్ఎల్ఎఫ్ పరిధిలో 33 స్వయం సహాయక సంఘాలుండగా.. వాటిలో కొన్ని సంఘాల బ్యాంక్ లింకేజీ రుణాలు పక్కదారి పట్టాయంటూ ‘మెప్మాలో గోల్మాల్' అనే శీర్షికన ఈ నెల 9వ తేదీన ‘న�
తొమ్మిది రోజులపాటు వినియోగదారులకు లక్కీడ్రాతో బహుమతులు అందించి, అమ్మకందారుల సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే షాపింగ్ బొనాంజా గురువారం ఘనంగా ముగిసింది. ఆఖరి రోజు లకిడీకాపూల్�
ఇంటి వంటకాలతో దసరా పండుగ సంబురాలు నిర్వహించుకోవడానికి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా పండుగ షాపింగ్ బొనాంజా పేరుతో లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు.
దసరా పండుగను పురస్కరించుకొని అటు షాపింగ్ సెంటర్లతో పాటు ఇటు సీజన్ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల నేతృత్వంలో కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజాలో ప్రతి రోజు లక్కీ డ్రా ద్వారా గెల�
రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీతోపాటు వేములవాడ సబ్ ట్రెజరీ కార్యాయాల్లో జరుగుతున్న అవినీతి బాగోతంపై సోమవారం ‘నమస్తే తెలంగాణ’ కథనం సంచలనం రేపింది. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీయడం
తెలుగు భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఆకాంక్షించారు. ‘నమస్తే తెలంగాణ - ముల్కనూరు �
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఆదివారం ప్రజా గ్రంథాలయం దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ‘నమస్తే తెలంగాణ - ములుకనూరు ప్రజా గ్రంథాలయం’ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించి
గ్రంథాలయాలు విజ్ఞాన సర్వస్వాలు. జ్ఞానాన్ని పంచే పుస్తక భాండాగారాలు. మేధావులను తయారు చేసే నిలయాలు. ఒకప్పుడు ఇవి ఒక వెలుగు వెలిగినా, సాంకేతిక వ్యవస్థ అభివృద్ధితో కనుమరుగయ్యాయి. ఇలాంటి తరుణంలో హనుమకొండ జిల