రైతు అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్చర్ల ఎమ్మె ల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సహకార సం ఘాల నుంచి రుణాలు అందించటంతోపాటు వి త్తనాలు, ఎరువులను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
సువిశాల దేశంలో అత్యధిక శాతం మందికి జీవనోపాధిగా ఉన్న వ్యవసాయ రంగాన్ని కూడికలు, తీసివేతల లెక్కల్లో కాకుండా, ఉపాధి లభించే రంగంగా, ప్రజల ఆహార అవసరాలు తీర్చే రంగంగా, ఒక సామాజిక బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం భావిం�
తెలంగాణపై బీజేపీ సర్కారు కక్షసాధింపు ధోరణిని నిరసిస్తూ నేడు అన్ని జిల్లాకేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో రైతు మహాధర్నా చేపట్టనున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
Minister Indrakaran reddy | రైతుల పట్ల కేంద్ర వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేంద్ర రైతు వ్యతిరేఖవిధానాలపై రైతులు, సామాన్య ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఒక రైతు శ్రీకారంతో మారిన ఆలోచన గరిడేపల్లి మండలం గానుగుబండ గ్రామ పరిధిలో 1200 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆ గ్రామంలోని రైతులకు యాతవాకిళ్ల చెరువు ప్రధాన నీటి వనరుగా ఉండడంతో మండలంలో అన్ని గ్రామాల కన్నా ముందే అక
రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు సాయం మరింత మంది రైతులకు అందనున్నది. ఇదివరకు జిల్లావ్యాప్తంగా 3,04,111 మంది లబ్ధిదారులు ఉండగా.. ప్రస్తుతం కొత్తగా మరో 3,030 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
నిన్నమొన్నటి దాకా రైతు వ్యతిరేక చట్టాలతో ముప్పతిప్పులు పెట్టిన కేంద్రం.. ఇప్పుడు మరో కుట్రకు తెరలేపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.19.27 కోట్లతో 3,215 కల్లాలు న
పదో విడుత రైతుబంధు డ బ్బులు జమచేసేందుకు వ్యవసాయ శాఖ చ ర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందించే లా ఏర్పాట్లు చేస్తున్నది.
వ్యవసాయ కూలీల కొరత ఉండడం వల్ల ఎర్రచందనం సాగును ఎంచుకున్నా. ఈ మొక్కల సాగును కడప జిల్లాలో చూశాను. మడికొండ ప్లాంటేషన్లో తీసుకొచ్చి ఎకరన్నర భూమిలో 600 మొక్కలు నాటాను.
వెద సాగుతో రైతులు లాభాలు గడించాడు. వెదజల్లే పద్ధతిని ప్రభుత్వం ప్రోత్సహించగా, మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతు వెంకట్రెడ్డి ఎనిమిదెకరాల్లో సాగు చేశాడు. 256 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. వ�