స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. దుక్కి దున్నటం మొదలు.. పంట అమ్ముకొనే వరకు రైతులను కంటి
తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని కేంద్రం ప్రభుత్వం వివక్ష పూరిత వైఖరిని మరింతగా కొనసాగిస్తోందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు.
దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను గౌరవించుకోవడం దేశ ప్రజలుగా మన బాధ్యత. శుక్రవారం రైతు దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాటీమీద తండాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రైతుల�
రైతన్న ఉగ్రుడయ్యాడు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షపై భగ్గుమన్నాడు. రైతుల కోసం ధాన్యం కల్లాల నిర్మాణానికి వినియోగించిన ఉపాధి హామీ పథకం నిధులను వెనక్కి ఇవ్వాలంటూ కేంద్రం ఇచ్చిన తాఖీదులపై ఆ
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పట్టణ పరిధిలోని కుసుమవారిగూడెం గ్రామానికి చెందిన దివ్యాంగ రైతు పౌల్ట్రీఫామ్ రంగంలో రాణిస్తున్న బత్తిని శంకర్ను రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శ
‘రైతుల ఓట్లతో రాజ్యమేలుతున్న ప్రధాని మోదీకి ఘోరీ క డుదాం.. తెలంగాణ ప్రాంత రైతులపై బీజేపీ కక్ష కట్టింది.. బీజేపీ అంటేనే రాబందుల పార్టీ.. ఆ పార్టీ నాయకులు ఇవాళ రైతాంగానికి సమాధానం చెబుతారు.. రైతులు కల్లాలు ని�
‘తెలంగాణపై వివక్ష చూపిస్తున్న మోదీ సర్కారుపై గళమెత్తినం.. ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే’ అని బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ వర్క
జిల్లావ్యాప్తంగా ఈ నెల 20వ తేదీలోగా పట్టా పాస్బుక్ వచ్చిన రైతులందరూ రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారంతో పాటు ప