కూలీల కొరత, పెట్టుబడి తగ్గించడంపై అన్నదాతలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే డ్రమ్ సీడర్ విధానంతో వరి విత్తు పద్ధతిని అమలు చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న టెక్నాలజీతో రైతులు కూడా యంత్రీకరణ వ్యవ�
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. అన్నదాతలు పంట నాటు మొదలు పంట చేతికి వచ్చే వరకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది.
జిల్లాలో ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. నవంబర్ నెలలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ఐకేపీ ఆధ్వర్యంలో 64, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 149, జీసీసీ 9, మెప్మా 2, ఏఎంసీ ఒకటి, డీహెచ్ఎస్వో మూడు మొత్తం 228 కే�
రైతన్నలకు మొన్ననే వానకాలం పంట ఉత్పత్తులు అమ్మిన డబ్బులు చేతికొచ్చినయ్. ఆ ఆనందంతో అన్నదాతలు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నారు పోయగా.. సంకాంత్రికి ముందే నాట్లు వేయాలని తహతహలాడుతున్నారు. ఎవుస�
తెలంగాణలో అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతున్నదని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కల్లాల డబ్బులు తిరిగి ఇవ్వాలని కేంద్రం అడగటం సిగ్గుచేటని అన్నారు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగిసాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన లక్షా45 వేల క్వింటాళ్ల ధాన్యానికి రూ. 29.50 కోట్లు చెల్లించింది. ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వడంతో రెండు మినహా 10 కొనుగోలు కేం
దేశంలోని రైతులు యాచించే స్థితిలో కాకుండా శాసించే స్థాయిలో నిలిపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రకటించారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.