రైతన్నకు పెట్టుబడి సాయం చకచకా ఖాతాల్లో జమవుతున్నది. రెండు రోజుల నుంచి ఎకరాల వారీగా వారి బ్యాంకు ఖాతాల్లో పడుతున్నది. ఆ పైసలను విడిపించుకునేందుకు ఏటీఎంలు,
రైతుబంధు పైసలు వస్తే మనసంతా సంతోషం. ఈ చిత్రంలో కనిపిస్తున్న రెడ్యానాయక్, బుజ్జీబాయ్ దంపతులు ఆ ఆనందాన్నే ఆస్వాదిస్తున్నారు. తమ ఖాతాల్లో జమైన రైతుబంధు డబ్బులను డ్రా చేసుకొని,
మండలంలోని చిన్నజట్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ప్రారంభించారు.
రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు లబ్ధిపొందే రైతుల్లో రెండోరోజు సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5వేల ఆర్థిక అందించే కార్యక్రమం �
గత ప్రభుత్వాల వైఫల్యం.. నిర్లక్ష్యంతో రైతన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతున్నది.
సంక్రాంతికి ముందే రైతుబంధు సంబురమొచ్చింది. ఈ యాసంగి సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతన్నలకు ప్రభుత్వం పెట్టుబడి సాయం జమ చేస్తున్నది. 2018లో ప్రారంభమైన ఈ పథకం..
యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు సొమ్ము పంపిణీ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎకరా లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతుల బ్యాంకు అకౌంట్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ అయ్యాయి.
యాసంగి పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్రప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా బుధవా రం ఎకరం లోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు�
యాసంగి పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఈ ఏడాది రెండోవిడుత ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు బుధవారం ఎకరంలోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్య�