యాసంగి సీజన్లో పంటల పెట్టుబడికి రైతుబంధు సాయం అందుతుండడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ శివారులోని వేరుశనగ పంట పొలంలో రైతులతో కలిసి ప్రజాప్రతి
రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వందేండ్ల కిందటి జాగీర్దార్ కాల్వకు పునర్జీవం పోశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని మాల్దీవ్స్ దేశానికి చెందిన ఎల్జీఏ (లోకల్ గవర్నింగ్ అథారిటీ) డైరెక్టర్ హవ్వా ఇజ్వాత్ కొన�
చలి తీవ్రతతో నారుమడులకు జింక్ లోపం ఏర్పడుతుందని, తద్వారా నారు ఎండుముఖం పడు తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాజకుమారి, ఏడీఏ వసంత సుగుణ పేర్కొన్నారు. జిల్లాలో పట్టాదారు పాసుబుక్క్ ఉన్న రైతులందరూ ఈ-క
చింతకాని, బోనకల్ మండల పరిధిలో సాగర్ ఆయకట్టు గ్రామాల రైతుల చివరి పొలాలకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తామని, సాగునీటిని వృథా చేయవద్దని సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్లు నర్సింగరావు, ఆనంద్కుమార్ అన్న
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న కర్ణాటకలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీ సర్కారు పుణ్యమా అని గిట్టుబాటు ధర లేక చెరుకు రైతులు అల్లాడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడ