అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను రుణమాఫీ ద్వారా విముక్తులను చేస్తున్నది. అప్పులు చేసి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో రైతు బంధు పథకం ద్వారా ఆ
భూసేకరణలో అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో సర్వేనంబర్ 311లోని ప్రభుత్వ భూమిని రైతుల నుంచి ఇటీవలే ప్రభుత్వ�
రంగారెడ్డి జిల్లా రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, కూరగాయలు, పూల సాగుకు పెట్టింది పేరు. హైదరాబాద్ మహా నగరాన్ని ఆవరించి ఉన్న జిల్లాలో వీటిన్నింటితోపాటు సుగంధ ద్రవ్యాల సాగు కూడా లాభదాయకంగా కొనసాగుతున్నది.
వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో రైతును ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా రైతుకు కొండంత అండగా నిలుస్తున్నది.