రైతులకు మార్కెటింగ్ సేవలు మరింత చేరువచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన పాలకవర్గం కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ప్రతి పార్టీ తనదైన శైలిలో ఇలాంటి రాజకీయ నినాదాలు ఇస్తుంటాయి. ఇది సహజం. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఇస్తున్న ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అన్న నినాదం వాటికన్నా భిన్నమైనది.
సాగు సంబురంగా సాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా నిరాదరణకు గురైన వ్యవసాయం పూర్వ వైభవాన్ని సంతరించుకున్నది.కరువు నేలలో కృష్ణమ్మ జల పరవళ్లు తొక్కుతున్నది. ఎంజీకేఎల్ఐ ఎత్తిపోతల పథకం..
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన బాన్సువాడ మండలం తాడ్కోల్, కొత్తాబాది గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి క
ఐదేండ్ల కిందట సాగు చేయాలంటే ముందు అప్పు చేయాలి. మిత్తీలకు తెచ్చి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలి. కూలీలకు ఇద్దామంటే పైసలు ఉండేవి కావు. అదను మొదలయ్యాక వానల కోసం ఎదురుచూపులు.
రైతులకు, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ నిర్ణయాన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తన దృష్టికి తేవాలని, అవసరమైతే సవరించడమో, సరిచేయడమో, లేదంటే నిబంధ�
వానకాలం 2023లో రైతులకు పంట రుణపరిమితిని పెంచి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
ఈ చిత్రంలో పొలం దగ్గర అన్నం తింటున్న దంపతులు కొర్ర శంకర్నాయక్, లలిత. స్వగ్రామం జనగామ జిల్లా గానుగపహాడ్ శివారు కొర్రతండా. ఆయన పేరుపై 2.20 గుంటలు, భార్య పేరిట 13 గుంటలు మొత్తం 2 ఎకరాల 13 గుంటలు ఉన్నది.
ఒకప్పుడు పంట సాగు చేయాలంటే అప్పు ఎక్కడ తేవాలి. ఎవల దగ్గర చేయి చాపాలని రైతు ఆలోచించేటిది. నీళ్ల సౌలత్ లేక, అడపాదడపా వస్తున్న కరంట్తో శాన ఇబ్బందయ్యేది. రెండు పంటలకు నీళ్లందక జనవరి వచ్చిందంటే వాటి కోసం ఎదు�
24 గంటల ఉచిత విద్యుత్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా’ పథకానికి ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చవుతున్నాయి.