హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ఏశబోయిన గట్టయ్యకు వ్యవసాయం అంటే మక్కువ. తండ్రి నుంచి వచ్చిన 3 ఎకరాలను కంటికి రెప్పలా కాపాడుకొంటున్నాడు.
కామారెడ్డి మాస్టర్ప్లాన్పై రైతులకు ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ స్పష్టం చేశారు. భూములు పోతా యని కొందరు పదే పదే చెబుతూ రైతులను తప్పు దోవ పట్టిస్తున్నార న్నారు.
మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డికి నిరసన సెగ తగిలింది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్పల్లిలో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుచరులతో వచ్చిన నాగంన�
Kamareddy Master Plan | కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంపై ఆ జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాం అని స్పష్టం చేశారు. ఇటీవల
Minister Harish Rao | రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు బ్యాంకు దాటి రైతుల
నాకున్న నాలుగెకరాల భూమి సాగుకు ఇంతకు ముందు అరిగోస పడాల్సి వచ్చేది. విత్తనాలు, ఎరువులు ఎక్కడి నుంచి తేవాలనే భయం ఉండే. దుకాణపోళ్ల దగ్గరికి పదిసార్లు తిరిగితే కానీ విత్తనాలు, మందు బస్తాలు ఇచ్చేటోళ్లు కాదు. ఎ
పసిగుడ్డుగా ఉన్న తెలంగాణను ఏడేళ్లలోనే అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్
తెలంగాణ రైతులు అదృష్టవంతులు. ఇక్కడి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తిదాయకం’ అని కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ శామ్యూల్ ప్రవీణ్కుమార
అదునుకు ‘రైతుబంధు’ సాయం అందుతుండడంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. రోజువారీగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమచేస్తుండడంతో వాటిని అందుకొని సంబురంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్
కామారెడ్డి మాస్టర్ప్లాన్ రైతుల అభీష్టం మేరకే ఉంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చ గొడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ రాష�
కాశీబుగ్గ, జనవరి 6: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం దేశీ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ సీజన్లో అత్యధికంగా క్వింటాల్ ధర రూ.80,100 వచ్చింది.