భూమికి భూమి ఇవ్వాల్సిం దే, లేదంటే ఎకరానికి ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆర్ఆర్ఆర్ భూ బాధితులు తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ వద్ద 65జాతీయ రహదారి నుంచి యా�
తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే భారతదేశానికి సంపూర్ణక్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్న�
CM KCR | దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం కేసీఆర్ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని,
మా నాన్నతోనే నేను ఈ రంగంలోకి వచ్చిన. బైపీసీ తర్వాత ఎంసెట్ రాసిన. కాకతీయ మెడికల్ కాలేజీలో సీటు రాలేదు. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చేరాలంటే లక్ష రూపాయలు.
రైతుల కష్టాలను గుర్తెరిగిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అన్నదాత అప్పుల పాలు కావొద్దన్న సదుద్దేశంతో నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరాతో పాటు సాగు పనులు మొదలు, పంట చేతికొచ్చేవర�
రైతు సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. మార్కెటింగ్ లో మిరప రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక రూపొందించింది.
ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చే
వ్యవసాయ సాగులో ఆధునిక పద్ధతులను అవలంబించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఓవైపు కూలీల కొరత వెంటాడుతుండగా, మరోవైపు సమయం ఆదా కావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా వస్తున్న యంత్రాలను వినియోగిస్తున్నా
యాసంగి పెట్టుబడి సాయంలో భాగంగా బుధవారం రైతుబంధు ద్వారా 2.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.564.08 కోట్లు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల అధికారి బండారి శ్రీనివాస్ సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నది. సాగు మొదలు, పంట చేతికొచ్చేవరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అన్నదాతల కుటుంబాలు కష్టాల పాలు కావొద్దన్న సదుద్దేశంతో రైతుబీమా పథకాన్ని ప