తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో కరువు ఏర్పడితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి బియ్యాన్ని తరలించారని పేర్కొన్నారు.
రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు వెల్లడించా
వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా పూర్తయినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. 9.76 లక్షల మంది రైతుల నుంచి రూ.13,750 కోట్ల విలువైన 64.30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు.
ప్రతి మహిళా సమాఖ్య రైతులకు తోడ్పాటు అందించాలని సెర్ప్ డైరెక్టర్ ఎన్ రజిత సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ డీఆర్డీవో శ్రీనివాస్కుమార్ అధ్యక్షతన రైతులకు వ్యవసాయ పనిముట్ల అద్దె
గద్వాల, జనవరి 20: ప్రజలకు మిర్చి కంట్లో నీరు తెప్పిస్తుండగా.. రైతన్నకు మాత్రం లాభాలు కురిపిస్తున్నది. ప్రజలకు నిత్యావసర వస్తువుల్లో మిర్చి అంతర్భాగమైనది. ప్రతి కూరలో కారం తప్పనిసరి.. కారం లేని కూర తినడానికి
ఏటా గంపెడాశతో పసుపు పండిస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. తొమ్మిదినెలల పాటు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని లాభాలు పొందాలని పసుపుపంటపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ తప్పడం లేదు.
మండలంలోని చిత్తనూర్లో ఎలాంటి అనుమతులు లేకుం డా నిర్మిస్తున్న చిత్తనూర్ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం మండలంలో ధ ర్నా కార్యక్రమం నిర్వహించారు.
పూల తోటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. సీజన్లో మంచి గిరాకీ ఉండడంతో దానిపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో అధిక లాభాలు ఆర్జించవచ్చనే ఉద్దేశంతో రైతులు ఈ సాగుప�
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నదని సర్పంచ్ దామెర విద్యాసాగర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండలో నల్ల సత్యారెడ్డికి చెందిన మూడెకరాల్లో బుధవారం ఆయిల్ ప�