గ్రామీణ వారసంతలకు ఆదరణ పెరుగుతున్నది. ఆధునిక టెక్నాలజీతో ఇంటి వద్దకే సరుకులు చేరుస్తున్న కార్పొరేట్ కంపెనీలకు దీటుగా, సూపర్ మార్కెట్లో దొరికే వస్తువులను గ్రామీణ పేదలకు అందుబాటు ధరల్లో లభిస్తున్నా�
ఆయిల్పామ్ సాగు ఎప్పటికీ లాభదాయకమేనని, రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
పూర్వం రోజుల్లో రైతు లు ఒక వైపు ఒక రకం పంట మరో వైపు వేరొక పం టను వేస్తూ పంట మార్పిడి విధానాన్ని అవలంబించేవారు. వానకాలం, యాసంగిలోనూ ఒకే రకం (వరి) పం టసాగు చేయడంతో ఇతర పంటల సాగు క్రమేపి తగ్గుతూ వచ్చింది.
ఏడు రకాల వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడింగ్పై సెబీ నిషేధం విధించడంపై రైతులు భగ్గమన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, షెత్కారి సంఘటన ఆధ్వర్యంలో రైతులు సెబీ కార్యాలయం ఎదుట నిరవధిక ఆందోళనకు దిగారు.
‘తాగునీళ్లివ్వరు, కరెంటివ్వరు. సాగునీరివ్వరు. మరేమిస్తారంటే ఉపన్యాసాలు ఇస్తారు. ఇంకా దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి ఆందోళన చేయాల్సిన పరిస్థితులా? 13 నెలలపాటు పోరాడినా ఫలితం ఏమైనా ఉన్నదా? ఒక్క సమస్యా పరిష
వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్నది. సమయం, శ్రమ, ఖర్చు ఆదా కావడం, కూలీల కొరత తీరుతుండడంతో అన్నదాతలు పంటల సాగులో యాంత్రీకరణపై ఆసక్తి చూపుతున్నారు.