రైతులకు పత్తి పంట సిరులు కురిపిస్తున్నది. ప్రతి యేట దూదిపంట లాభసాటిగా ఉండడంతో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది 1,60,900 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు.
మండలంలోని పోతుగల్ లో రైతు సాగుచేసిన వరిపంటను గురువారం రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఎల్. కృష్ణ, సీనియర్ శాస్త్రవేత్త చంద్రమోహన్ పరిశీలించారు.
బీఆర్ఎస్ పార్టీ తోనే దేశ ప్రగతి సాధ్యమని ఆదిలాలబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అవసరమైన పథకాలు అమలుచేస్తూ యావత్ దేశం తెలంగాణ వైపు చూసేలా చేశ�
కేంద్ర బడ్జెట్పై దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక, రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. మోదీ సర్కారు బుధవారం పార్లమెంటులో పెట్టిన బడ్జెట్ ఫక్తు కార్పొరేట్ల బడ్జెట్ అని, రైతు, కార్మిక, పేదల వ్యతిరేక బడ్జెట్
పంటలకు వినియోగించే ఎరువులు ధరలు, దేశంలో మెజార్టీ జనం వినియోగించే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ప్రస్తావన లేదు.. సామాన్యులకు మేలు చేసే ఒక్క వరమైనా కేంద్ర బడ్జెట్లో లేదు.
రైతులు వైవిధ్యమైన పంటలు పండించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందించేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించుకొని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న
సంగారెడ్డి జిల్లాలో 8 శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వ్యవసాయ, మార్క్ఫెడ్, మార్కెటింగ్
ఆయిల్పామ్ సాగు చేసే రైతాంగానికి సర్కారు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మం డలంలోని వెదిరలో గ్రామానికి చెందిన రైతు కొయ్యెడ శ్రీధర్ మూడెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టగా, ఎ
నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని తెలంగాణ రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని
పేదల చుట్టంగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేరొందారు. నమ్మకంతో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని నిలబెడుతూ మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్షిశలు కృషి చేస్తున్నారు.