సరిగ్గా 39 ఏళ్లక్రితం.. ఆ గ్రామం ప్రాజెక్టు ముంపునకు గురైంది. సర్కారు ఇచ్చిన పునరావాసంతో స్థానచలనం పొందింది. గ్రామస్తులంతా ఎక్కడెక్కడికో వెళ్లి తోచిన ఉపాధితో బతుకులీడుస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం ద్వారా రైతులకు ధరణి పోర్టల్లో సమస్యలను గుర్తించి సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. ఊరూరా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అడుగడుగునా వివక్షకు గురైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్లో పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. గత పాలకులకు.. ప్రస్తుతం కేసీఆర్కు చాలా తేడా ఉందని తెలిపారు
స్వరాష్ట్రంలో వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో రైతులు బతుకులు మారుతున్నాయి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు విత్తనం నాటిన నుంచి చేతికొచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్త�
రైతులు వరినాట్ల వేసే ముందు నారు వేర్లను పీఎస్బీలో ముంచడంతోపాటు నారు కొనలను ఐదు ఇంచుల వరకు కత్తిరించి నాటుకోవాలని రామాయంపేట వ్యవసాయాధికారి రాజ్నారాయణ అన్నారు.
దేశంలోనే అత్యధిక నదులు మహారాష్ట్రలో ప్రవహిస్తున్నాయి. గోదావరి, కృష్ణా, ప్రవర, పూర్ణ, పెన్గంగ, వెన్గంగ, వార్దా, పంచగంగ, ఘటప్రభ, మంజీర, భీమా, ప్రాణహిత, ఇంద్రావతి.. చిన్నచిన్న నదులు అనేకం ఉన్నాయి. అయినా రాష్ట్ర�
రైతన్న జీవితానికి సర్కార్ బీమా భరోసా కల్పిస్తున్నది. అన్నదాత సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. రైతుబంధు కింద ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఆర్థిక సాయం,
వ్యవసాయ రంగ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నీటి వనరులను అభివృద్ధి చేస్తున్నది. సాగునీటి లభ్యత పెంచి చివరి ఎకరాకూ నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. వాగులు
బీజేపీ మరోసారి తన రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకొన్నది. పంట నష్టపోయిన రైతన్నలకు అండగా వారి రుణాలు మాఫీ చేయడం ఘోరమైన తప్పిదమన్నట్టుగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ,
వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతు కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు