సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలో నిత్యం ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న తడి, పొడి చెత్తతో తయారైన సేంద్రి య ఎరువును సిద్దిపేట బ్రాండ్ కార్బన్ టైట్స్ పేరుతో మార్కెట్లోకి రానున్నదని ఆర్థిక, వైద�
ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి అభివృద్ధికి, పశుగ్రాస కొరత నివారణకు తోడ్పాటుగా నిలుస్తున్నది. ప్రధానంగా వేసవి కాలంలో ఏర్పడనున్న పశుగ్రాస కొరతను నివారించేందుకు పశువుల మేతకు సబ్సిడీపై పశుగ్రాస విత�
తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తూ ప్రజల మెప్పు పొందుతున్నది. కొన్ని పల్లెల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్కు అంతరాయం ఏర్పడుతున్న కారణంగా సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసేలా మహి�
తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా మారుతున్నాయి. రైతును రాజును చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలను ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని
మార్కెట్లో వేరుశనగకు మంచి ధర పలుకుతున్నది. గత కొన్నాళ్ల నుంచి వేరుశనగ పంటకు ధరలు రాకపోవడంతో ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు నిరాశపడేవారు. కానీ ఈ ఏడాది మాత్రం వేరుశనగకు మంచి ధర పలుకడంతో రైతులు ఆనంద�
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద ర్ రానున్న ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే భరోసా యాత్ర చేస్తున్నారని ఉపసర్పంచ్ల ఫోరం మండలాధ్యక్ష�
Agriculture | దేశంలో వరుసగా ఒక్కో రంగాన్ని నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇటీవల ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) భారీగా పెరుగ
కారణ జన్ముడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కొందరి పుట్టుక చరిత్రలో శాశ్వతం గా నిలుస్తుందని, దాన్ని ఎవరూ కాదనే పరిస్థితి ఉందన్నారు.
అదో కుగ్రామం. ఆ పల్లెలో 196 కుటుంబాలు ఉంటాయి. 750 జనాభా ఉంటుంది. పల్లెటూరే అయినా పట్నాన్ని తలపిస్తున్నది. ఏ వీధికెళ్లినా సుందరమైన భవనాలే స్వాగతం పలుకుతాయి. విలాసవంతమైన భవనంలా ఉండే ఆ ఇండ్లలో ఎవరికి వారికి ప్రత�
పొట్టేళ్ల పొట్లాట పోటీలు రసవత్తరంగా సాగాయి. పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పోటీలను నిర్వహించారు.