దేవుండ్ల పేర్లు చెప్పి, రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి కొందరు మోసం చేసిన్రు. అభివృద్ధికి ఒక్క పైసా కూడా తీసుకురాలే. పసుపుబోర్డు పేరిట మోసం చేసిన వ్యక్తిని రైతులు, ప్రజలు గుర్తు పెట్టుకోవాలి.
సమైక్య పాలనలో వానకాలం సీజన్లో అన్ని పంటల సాగు కలిపి 10లక్షల ఎకరాలు దాటిందంటే ఎంతో గొప్పగా అనిపించేది. ఇక యాసంగిలో మూడు నాలుగు లక్షల ఎకరాల సాగు కూడా గగనంగానే ఉండేది. కానీ స్వరాష్ట్రంలో ఏటికేడు పంటలసాగు గణ�
రైతన్నల కష్టంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కరీంనగర్లోని రాంనగర్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంల�
శ్రీరాముని పాలనలో కరువు ఊసే ఉండేది కాదట.. వర్షాలు సరైన సమయంలో పడేవట.. పంటలు బాగా పండి రాజ్యం సస్య శ్యామలంగా ఉండేదట.. ‘అట.. అట’ అని ఎందుకు అంటున్నానంటే మన కండ్లతో చూడలేదు కదా.
Telangana Agriculture | సరిగ్గా ఎనిమిదేండ్లలో తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అద్దెకరం పారితే గొప్ప అనుకొనే రోజులు పోయి, ఏకంగా పదెకరాల పంటలను పారిస్తున్నరు మన తెలంగాణ రైతన్నలు.
వ్యవసాయ మోటర్ల వద్ద ఆటో మెటిక్ స్టార్టర్లను వాడడం వల్ల తీవ్ర అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన విద్యుత్ నష్టంతో పాటు సాగునీరు వృథాగా పోతుంది. దీనివల్ల భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.
ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలున్నా.. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయాయి. దీంతో పలు సంఘాలను ఇతర సంఘాల్లో విలీనం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సహకార సంఘాలకు ఊపిరిపోసింది. ప్రగతికి బాటలు వేసింది. ప్రస్త�
కాంగ్రెస్ పాలనల కరెంట్ లేక, కాలువ నీళ్లు రాక మస్తు తిప్పలు పడ్డం. యేటా ఒక్క పంటే పండించేది. ఇందుకోసం తూ ముల వద్ద కాపల కాసేది. అలాంటి మా కష్టాలను అర్థ చేసుకుని రెండు పంటలకు సాగునీరందించేందుకు మంత్రి కొప్ప�
బోయినపల్లి మండల కేంద్రంలో కేడీసీసీ బ్యాంకుకు కొత్త భవనం ముస్తాబవుతున్నది. రైతులు, ఖాతాదారులకు అధునాతన సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. రూ.55 లక్షలతో ఏడాది క్రితం పనులు ప్రారంభం కాగా,
పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే గిరిజన, అటవీ, రెవెన్యూ, పంచాయతీ శాఖలతో జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఏర్పాటు చేసిన కమిట�
రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా..
ఓ చిరుద్యోగి తన యజమాని ఏటా ఓ ఐదువందలైనా జీతం పెంచనిదే పనిచేయడు. పట్నంలో ఆటోవాలా పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా మీటర్ చార్జీ పెంచేస్తుంటాడు. అడ్డమీద కూలీ కూడా అక్కడి అవసరాన్ని బట్టి తన కూలి రేటును తానే ని�