కేంద్రప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించి, రాష్ర్టాల మెడపై కత్తిపెట్టి వ్యవసాయ మోటర్లకు బిగింపజేస్తున్న స్మార్ట్ మీటర్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. తిరిగితే రాకెట్ వేగంతో వినియోగానికి మించి రీడిం
Farmers | హర్యానాలో ఆవాలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకే తమ పంటను ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర సర్కారు అన్ని చర్యలు తీసు కుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో అధికంగా పత్తి సాగవుతుంది. గతేడాది 3.52 లక్షల ఎకరాల్లో సాగవగా.. 26 లక్షల క్వింటాళ్ల దిగుబడి మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు.
Harish Rao | ‘కేంద్రం కొనకపోతే మనకు కేసీఆర్ ఉన్నాడు. యాసంగి రైతులకు అన్యాయం జరుగనివ్వడు. బాయిల్డ్రైస్ కొనుగోలుమీద ఒకవేళ కేంద్రం మొరాయిస్తే.. రైతును ఆదుకొనేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
ఏ పంటకు ఏ యంత్రం వాడాలి..? ఏ మందులు ఉపయోగించాలి..? తక్కువ స్థలంలోనే అధిక దిగుబడులు సాధించడం ఎలా..? ఇలా అన్నదాతలకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు హైటెక్స్లో ‘కిసాన్ అగ్రి-23’ కొలువుదీరింది.
Agriculture | వరుసగా వానకాలం, యాసంగి రెండు పంటలు సాగుచేసిన తర్వాత భూమిలో సారం తగ్గుతుంది. ఆ తర్వాత మరో పంట సాగుచేస్తే దిగుబడి తక్కువగా వస్తుంది. దీని నివారణకు రైతులు వానకాలం పంట వేసే ముందు వేసవిలో దుక్కులు దున్ను�
Mulching | ఉద్యాన పంటలు, కూరగాయల సాగులో వివిధ సమస్యలను అదిగమించడంతోపాటు మంచి దిగుబడులు సాధించాలంటే ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అవలంబించాలి. మెరక భూముల్లో పంటలను సాగుచేస్తే కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది. సా
Horticulture | సంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటిగా మారింది. ప్రభుత్వం పట్టు పరిశ్రమ లశాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని మండలంలోని గడ్డమల్లయ్యగూడకు చెందిన చింతపల్లి భోజిరెడ్డి కూతురు స్వప్నార