మండలంలోని గంగారం శివారు లో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ పూర్తయితే పది గ్రామాలు, 25 తండాలకు సాగునీరు అందనుంది. దీంతో దాదాపు 8 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.
Agriculture | ఉపాయం ఉండాలే కానీ, ఉపాసం ఎవ్వరుండరు... అనే సామెత నూటికి నూరు పాళ్లూ నిజం. ‘పదుల కొద్ది ఎకరాలు లేకున్నా, పంట దిగుబడిని ఎలా రాబట్టాలో తెలిస్తే ఆ ఇంటి గోదలయినా, మనుషులయినా పస్తులుండే పరిస్థితి రాదు’ అంటా�
Onion Price in Maharashtra | హైదరాబాద్లోని మలక్పేట్ మార్కెట్లో ప్రస్తుతం నాణ్యమైన కిలో ఉల్లి ధర రూ.16. సింగపూర్లో కిలో ఉల్లి ఏకంగా రూ.1200. మహారాష్ట్రలో మాత్రం కిలో ఉల్లి రెండు రూపాయలు. దీంతో మహారాష్ట్ర ఉల్లిరైతు తల్లడిల
రైతు సంక్షేమమే ధ్యేయంగా అమల్లోకి తీసుకువచ్చిన రైతు బంధు పథకంతో జిల్లాలోని రైతులు అప్పుల బాధల నుంచి విముక్తి పొందారు. అతివృష్టి, అనావృష్టిలతోపాటు ఏదో రకంగా పంట నష్టపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నల�
తొమ్మిదేండ్ల మోదీ పాలనలో దేశంలోని అన్ని సూచీలు అట్టడుగుకు దిగజారాయి. దీంతో తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్న కేంద్రం రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు పలు కుట్రలకు తెరలేపింది.
క్షేత్రస్థాయిలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది , ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రతి గ్రామం ముక్రా(కే) అవుతుందని, ఆ దిశగా కంకణబద్దులమవుదాయమని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ పిలుపు నిచ్చా
Agriculture | జోగుళాంబ గద్వాల జిల్లాలో అన్ని రకాల పంటలు సాగు చేసేందుకు భూములు అనుకూలంగా ఉన్నాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి పుష్కలంగా నీరు అందుతుండడంతో రైతులు రెండు పంటలూ వరినే ఎక్కువగా సాగు చేస్తున్నారు.
రైతు భూమి కొలిచేందుకు లంచం తీసుకుంటూ ములుగు జిల్లా ఏటూరునాగారం మండల సర్వేయర్ (ఔట్ సోర్సింగ్) బొచ్చు మహేందర్ సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికాడు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు యంత్రపరికరాలను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమైంది. అందుకు, ప్రతి మండలానికొక కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ)ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.
Farmers | అభివృద్ధి, వ్యవసాయంలో దేశానికి గుజరాత్ ఒక మాడల్ అనే బీజేపీ నేతల ప్రగల్భాలు వాస్తవ విరుధ్ధంగా ఉన్నాయి. గుజరాత్ వ్యవసాయం రంగం అస్తవ్యస్తంగా ఉన్నదని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని పలు నివేదికలు