సూర్యాపేట మండలంలోని సింగిరెడ్డి పాలెం, తాళ్లఖమ్మంపహాడ్ గ్రామాలకు మూసీ 36వ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు అనుసంధానంగా మైనర్ కాల్వ ఉన్నది. గతంలో కాల్వ మీదుగా రోడ్డును వేసే క్రమంలో గూనల లెవల్ను కాంట్రాక్టర్ల�
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మోటర్ను మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం ఆన్చేసి రైతులకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగునీటికి ఇబ్బందులు పడొద్దన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నా�
‘రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు కొత్తగా జరుగుతున్నయా? ఏండ్ల నుంచీ ఉన్నవే కదా!’- రాష్ట్రంలో అన్నదాతలు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నారని విలేకరులు ప్రశ్నిస్తే మహారాష్ట్ర వ్యవసాయమంత్రి స్పందన ఇది.
Agriculture | మాఘి జొన్న, తెల్లజొన్న, ఎర్రజొన్న, పచ్చజొన్న.. ఒకప్పుడు మన పల్లెల్లో విరివిగా కాసిన ఈ జొన్న పంట కాలక్రమంలో కనుమరుగైపోయి.. ‘ముళ్ల జొన్న’గా సరికొత్త రూపంలో మళ్లీ వచ్చింది. అనుకూలమైన నేలలు, తక్కువ నీటి వి�
Agricultural Drone | వ్యవసాయంలో 20 ఏండ్ల క్రితం వరి కోత మిషన్లను వినియోగించినప్పుడు అనేక మంది పెదవి విరిచారు. ఇప్పుడు వరికోత మిషన్ లేకుండా వరి పంట లేని పరిస్థితి వచ్చింది. అదే విధంగా రెండు, మూడేళ్ల క్రితం వ్యవసాయ రంగం�
Agriculture | వారిద్దరూ కవలలు. పుట్టింది పల్లెటూరు.. చదివింది బీటెక్.. చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. రూ. లక్షల్లో జీతం.. అయినా అక్కడ ఇమడలేకపోయారు.. కరోనా సమయంలో ఇంటికి చేరుకున్నారు.. తండ్రి చేస్తున్న వ్యవసాయంపై మక�
కేంద్ర ప్రభుత్వంపై అన్ని వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నా కేంద్రానికి పట్టడం లేదని.. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని మండిపడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సమాఖ్యల ద్వారా రైతులకు అద్దెకు డ్రోన్ స్ప్రేయర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కూలీల కొరత తగ్గించడం, సమయం ఆదా చేయడం, శ్రమను తగ్గించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు డ్�
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం దేశంలో ప్రభంజనం సృష్టిస్తున్నది. దశాబ్దాలుగా కల్లబొల్లి కబుర్లతో కాలం వెల్లదీసి,
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బొజ్జన్నపేట, జయపురం, బాసుతండా, కొమ్ములవంచ, నర్సింహులపేట, గ్రామాలతో పాటు శివారు తండాల్లో రైతులు ఎక్కువగా కూరగాయల సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం వినియోగంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చేయవచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ఉల్లి ధరలు దారుణంగా పడిపోవటంతో రైతులంతా రోడ్డునపడ్డారు. మొన్న ఓ మహారాష్ట్ర రైతు పంటను కాల్చేయగా, మరికొందరు రైతులు ప్రధాని మోదీకి ఉల్లి పాయలు పార్సిల్ పంపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింద