వడగండ్ల వానకు పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. అధికారులతో వంద శా తం సర్వే చేయిస్తామని, పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు.
ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. వివిధ పార్టీలు, కష్టజీవుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు. స్వరాష్ట్రంలో స్వశక్తితో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రి�
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు బ్యాంకు రుణం పొందటం ఓ ప్రహసనం. నాటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చేవి కావు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి రైతుల చెప్పుల
అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులకు అండగా ఉంటుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్�
రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని వంజరపల్లి, పల్లార్గూడలో వడగండ్ల వానకు దెబ్బతిన్న మక్కజొన్న, వరి, మిర్చి పంటలను సోమవారం పరిశీలి
MSP | కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో సమావేశం అనంతరం రైతు నాయకులు మీడియాతో మాట్లాడారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ-MSP) చట్టంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని రైతు నాయకుడు దర్శన్ పాల్ తెలిపార�
Telangana | హైదరాబాద్ : రైతుల పేరిట రాజకీయం చేయొద్దు అని ప్రతిపక్షాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Minister Niranjan reddy ) హెచ్చరించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలపై రాజకీయాలు చేయడం తగ
పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఓదెల మండలంలో పలు గ్రామాల్లో కు రిసిన అకాల వర్షానికి నేలవాలిన మక్కజొన్న చేన్ల ను ఆదివారం వ్య
అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది.. రైతుల కష్టాన్ని నీళ్లపాలు చేసింది.. నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేసింది.. బతుకులను రోడ్డుపై పడేసింది.. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం, ఈదురు �
మహారాష్ట్ర రైతుల మొక్కవోని దీక్షకు షిండే సర్కార్ తలవంచక తప్పలేదు. పది వేల మంది రైతులు.. రెండువందల కిలోమీటర్ల పాదయాత్ర.. అరికాళ్లు బొబ్బలెక్కినా, పుండ్లుపడి బాధించినా, ఉద్యమం
ఔషధ మొకల పెంపకంతో అధిక లాభాలు ఆర్జించవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. బోడుప్పల్లోని ఔషధ, సుగంధ మొకల పెంపకంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్�
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టాలను సీఎం కేసీఆర్కు నివేదిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో అకాల వ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం అక్కడక్కడా వర్షం కురిసింది. కొన్ని చోట్ల మోస్తరు వాన పడగా, మరికొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. మహబూబాబాద్ జిల్లాలో పిడుగు పడి నాలుగు మేకలు మృత�