అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ఆర్థికసాయం చేసి రైతులకు కష్టాకాలంలో సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా నిలిచారని హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు, రైతులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. గ
వడగండ్లు మిగిల్చిన కడగండ్లతో కలతచెందిన కర్షకుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఎంతో భరోసా నింపింది. ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగంతో కలిసి పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా, దుగ్గొండి మండలం అడవిరంగాప
అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది.. స్వేదం చిందించి సేద్యం చేసే రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చే పంటను నీటిపాలు చేసింది. వడగండ్ల వానలతో పంట నష్టపోయి.. పెట్టుబడి పోయి బిక్కుబిక్కుమంటూ ఆపన్నహస్తం �
తెలంగాణ ప్రభుత్వమన్నా, ఇక్కడి రైతులన్నా ప్రధాని మోదీకి అస్సలు నచ్చరని, అందుకే ఇక్కడ ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ప్రకృతి వైపరీత్యానికి రైతు గుండె బరువెక్కింది. వీటిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తానే కదిలి వచ్చారు. నేలవాలిన పంటలను పరిశీలించారు.
బీఆర్ఎస్ (BRS) అంటేనే భారత రైతు సమితి అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఒక్క తెలంగాణలోనే (Telangana) అన్నదాతకు.. పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు.
వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో పర్యటించారు. లక్ష్మీపూర్, గుండి గ్రామాల్లో బాధిత రైతుల పంటలను ప్రత్యక్షంగా పరిశీలిం
CM KCR సీఎం కేసీఆర్.. రైతు బాంధవుడని మరోమారు నిరూపితమైంది. వడగండ్ల వానలతో పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతుల కన్నీటిని తుడిచారు. ‘అండగా నేనున్నా.. అధైర్యపడొద్దు’ అంటూ రైతులకు ముఖ్యమంత్రి కొండంత భరోసా ఇచ్చారు.
CM KCR | పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించేందుకు అవసర�
CM KCR | ‘మీరే సార్.. మా ధైర్యం. మమ్మల్ని ఆదుకోండి సార్..’ అని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్కు చెందిన తర్బూజ రైతు ద్యావ రాంచంద్రారెడ్డి సీఎం కేసీఆర్ను వేడుకున్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ�
CM KCR | ఒళ్లు కాలిపోతున్న జ్వరంతో సైతం దెబ్బతిన్న పంటల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా వ్యవహరించారు. రైతుల భుజంపై చేతులేసి ఆప్యాయంగా మాట్లాడారు.
CM KCR | ‘ధైర్యం చెడొద్దు.. నేనున్నా.. మీకు అండగా నిలుద్దామనే వచ్చా.. వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను చూసి ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు. అన్ని పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తం. ఇది రైతుకిచ్చే నష్టపరిహారం�
సీఎం కేసీఆర్ తన పర్యటన ఆసాంతం రైతుల్లో భరోసా నింపేందుకు ప్రయత్నించారు. ప్రతి గ్రామంలోనూ రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారితో కలిసి పొలాల్లో కలియ తిరుగుతూ.. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
గతంలో ఇంత పెద్ద వడగండ్ల వాన ఎప్పుడూ చూడలేదు. నాకున్న 2 ఎకరాల్లో ఒక ఎకరం పుచ్చకాయ, ఒక ఎకరం టమాట పంటలు వేశాను. పంటలు తీయడానికి వచ్చిన సమయంలో గత వారంలో అకాల వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేసీఆర్ �