ఇటీవల కురిసిన వడగండ్ల వానకు జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలు సేకరించేందుకు గురువారం వ్యవసాయాధికారులు విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా సంగెం ఏవో చట్ల యాకయ్య ఆధ్వర్యంలో మండలంలోని మొండ్రాయి, సంగెం,
వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు గురువారం దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి వచ్చిన సీఎం కేసీఆర్కు హెలిప్యాడ్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, అధికారులు స్వాగతం పలికారు.
రైతుల సమస్యలను, బాధలను అర్థం చేసుకోవటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను మించినవారు లేరు. అకాల వర్షాలతో, వడగండ్లతో పంటలు దెబ్బతిని ఆవేదనలో ఉన్న అన్నదాతలను స్వయంగా ఓదార్చటానికి వెళ్లిన కేసీఆర్.. ఒక్కో ఎకరానికి ర
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సరారు అండగా నిలుస్తున్నది. దేశానికే అన్నం పెట్టే రైతన్న ఆగం కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దదికుగా నిలిచారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఒక్కో ఎకరానికి రూ.10 �
CM KCR | వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకున్న సీఎం.. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు.
CM KCR | వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం స�
CM KCR | ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. అనంతరం రావినూతల పంట పొలాల్లో దిగి పంట నష్టం గురించి అధికార�
రైతుల పాలిట పెన్నిధిగా నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో అన్నదాతల సంక్షేమానికి దాదాపు రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు అత్యధిక ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వంగ�
ఆ ఊళ్లో పొలంలో సేద్యం చేయాలన్నా.. దుక్కి దున్నాలన్నా.. విత్తనాలు వేయాలన్నా.. రైతులందరూ ఏకతాటిపై నిలబడి చేస్తారు. ఎక్కడైనా వారసత్వంగా వచ్చిన భూములను పంపకాలు చేసుకుంటారు..
అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల, కరాల గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బత
Minister Errabelli Dayaker Rao | హరిపిరాల, కర్కాల (తొర్రూరు) : ఇది రైతు ప్రభుత్వం.. సీఎం కేసీఆర్( CM KCR ) రైతుల పక్షపాతి. రైతుల కోసం దేశంలో ఎక్కడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) రూపొందించి అమలు చేస్తుంద�
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నెల 18, 19 తేదీల్లో అకాల వర్షాలు విరుచకపడ్డాయి. ఈదురు గాలులతో భారీగా వడగళ్ల వాన పడడం వల్ల పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా మే నెలలో అకాల వర్షాలు వస్తాయి. కానీ, ఈసారి వాత
Minister KTR |అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాలని, నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మం�