లంచగొండి అధికారులకు షాకిచ్చాడు కర్ణాటక రైతు. ‘నా దగ్గర డబ్బులు లేవు.. నాకున్న రెండు ఎడ్లు లంచంగా తీసుకోండి’ అంటూ ఏకంగా కార్యాలయానికి ఎడ్లను తీసుకెళ్లాడు.
Dragon Fruit | సంప్రదాయ సాగుతో విసిగిపోయిన రైతులు.. తక్కువ శ్రమతో దీర్ఘకాలం పాటు ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టే పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫూట్ సాగును ఎంచుకొని మంచి ఆదాయం
సూటిగా ఒక్కటే. ఏమి చేద్దాము ఈ దేశాన్ని? ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నేతలు రోజూ జపించే పాకిస్థాన్ లాగ చేద్దామా? పసి పిల్లలకు గుక్కెడు పాలు దొరకని ఆ దేశం దీనావస్థ తెలుసు కదా మీకు? అభివృద్ధి, సంక్షేమాలను ప�
రైతులకు లబ్ధి చేకూర్చేలా ఇక్రిసాట్ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయనున్నది. వచ్చే రెండేండ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకొని ఆధునిక వ్యవసాయాన్ని విస్తరించడంతోపాటు రైతులకు లబ్ధి చేకూర్చే సాగు విధానా�
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది ఆన్లైన్లో పంటల నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతున్నది.
నల్లగొండ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన డిండి ఆయకట్టుకు ఈ సంవత్సరం దండిగా సాగునీరందుతున్నది. నలభై సంవత్సరాల తర్వాత వరుసగా వానకాలం, యాసంగి సీజన్లకు సాగునీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక
రైతులు పడుతున్న సాగు నీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర జలాలతో మెట్టను అభిషేకిస్తున్నది. యాసంగి చివరి పంటకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే తెలంగాణలో రైతన్నలు గెలిచి, నిలిచారని, ప్రతి గుంటకూ సాగునీరు.. ప్రతి రైతు గుం డెల్లో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వడగండ్లత
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన అర్హులైన ప్రతి రైతుకూ నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కుదిరితే చేయూతనివ్వాలి. చేతనైనే సాయం చేయాలి. అంతేకానీ, పొట్ట కొట్టొద్దు. కానీ.. కేంద్రం మాత్రం రైతన్న దగ్గరి డబ్బులు గుంజి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్ట�
పాకాల చెరువుకు వస్తున్న గోదావరి జలాలు, లక్ష మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాంలు, పీఎన్జీ సౌకర్యం, జిల్లా స్థాయి ప్రభుత్వ దవాఖాన నర్సంపేట సొంతం. నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది.
సీఎం కేసీఆర్ రైతు సంక్షే మానికి పెద్దపీట వేస్తున్నారని, కేంద్రం పంటలను కొనుగోలు చేయకున్నా తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులను ఆదుకున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
Rains | రైతన్నలూ.. జాగ్రత్త.. అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండండి. శని, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కురిసిన వడగం