వాగుల్లో వృథాగా పోతు న్న వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం చెక్డ్యామ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అవసరం ఉన్న ప్రదేశాల్లో చెక్డ్యాములను నిర్మిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్య�
రైతులు వానకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. రసాయన ఎరువుల వాడకం పెరగడంతో భూమిలో పోషకాల శాతం తగ్గిపోతుందని వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంవైపు ఆసక్తి చూపుతున్నారు.
కేంద్ర సర్కారు నిర్లక్ష్యం కారణంగా దేశంలో పాల ఉత్పత్తి భారీగా పడి పోయింది. పాడి రైతులను ప్రోత్సహించడంలో, దేశీయ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెంచడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది.
Oil Palm | యాదాద్రి భువనగిరి : ఆయిల్ పామ్ సాగు చేయడం వల్ల రైతుల ఆదాయం( farmers Income ) పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పంటల కంటే ఈ పంటలో ఎక్కువగా లాభ�
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు కదం తొక్కారు. ఆలిండియా కిసాన్సభ, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్, సెంటర్ ఆఫ్
Farmers Protest | కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ రాజధాని ఢిల్లీ మరో భారీ ఆందోళనకు సిద్ధమైంది. బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీ
యాసంగిలో ఆరుతడి పంటలు పండించిన రైతులకు సిరుల వర్షం కురుస్తున్నది. అన్నదాతలు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడం.. చెరువులు, కుంటలు, కాలువల్లో పుష్కలంగా నీరుండడంతో యా
ఆదివారం సిద్దిపేట జిల్లాలో మహారాష్ట్రకు చెందిన 150 మంది రైతుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. జిల్లాలో రైతువేదికలు, వ్యవసాయ మార్కెట్లను, నూతన కలెక్టరేట్ భవనాలను పరిశీలించింది.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసిన మహారాష్ట్ర రైతు నేతలు, రైతులు ఫిదా అయ్యారు. ఆదివారం వారు సిద్దిపేట జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
పార్టీ అధినేత కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఇటీవల కురిసిన వడగండ్ల వానతో తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. దీంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన సీఎం కేసీఆర్.. బాధిత రైతు�
‘దేశ్ కీ నేత కైసా హో.... కేసీఆర్ కే జైసా హో’ అంటూ మరాఠా రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా గజ్వేల్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ను మహారాష్ట్ర రైతు సంఘాల నాయకులు స
‘మా రాష్ట్రంలో రోజుకు పది మంది రైతులు కరువు కాటకాలతో మరణిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఎక్కడ చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి. ఎండకాలంలోనూ నిండుగా చెరువులు, కుంటలు, వాగులు వంకలు కనిపిస్తున్నాయి. తెలంగ