ఆదిలాబాద్ జిల్లాలో సంప్రదాయ పంటలైన పత్తి, సోయా, శనగ, గోధుమ పంటలతోపాటు జామ, ఆపిల్బేర్ వంటి విభిన్న పంటలు సాగవుతున్నాయి. ఎండాకాలంలో వాటర్మిలన్(పుచ్చకాయ) అధికంగా పండుతున్నది.
యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భరోసానిచ్చారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ యార్డు, చీమలగడ్డలోని నిమ్మ మార్కెట్ వద్ద, మండల
బీజేపీ (BJP) దొంగల పార్టీ అని, వారికి రైతులంటే గిట్టదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. పేదలను దోచాలె.. పెద్దలకు కట్టబెట్టాలన్నదే మోదీ (PM Modi) విధానమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గొర్రెల పెంపకందారులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ‘కేసీఆర్ జీవబంధు’ అనే కొత్త పథకం అమలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజ్య�
Karnataka Elections | కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జేడీ(ఎస్) నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ఆసక్తికరమైన హామీ ఇచ్చారు. రైతుల కొడుకులను పెండ్లి చేసుకొనే మహిళలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ‘రైతుల �
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండం మన్సాన్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంల�
పోడు రైతులకు మంచిరోజులొచ్చాయి. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్నా పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతన్నల బాధను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం అర్హులైనవారికి పట్టాలివ్వాలని నిర్ణయించింది
కాలుష్యం లేని ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించాలని చూస్తే తగిన
Agriculture | తెలంగాణ సాగు భూముల్లో పోషకాలకు కొదువ లేదు. ప్రస్తుతం యాసంగి సీజన్ ముగుస్తున్నది. పంట భూములన్నీ ఖాళీగా ఉంటాయి. భూసారం పెరిగేలా చర్యలు చేపట్టేందుకు ఇదే సరైన సమయం. వేసవి దుక్కులు, భూసార పరీక్షలు చేయిం�
దండిగా నీళ్లు.. ఫుల్లుగా కరెంట్.. ఫలితంగా యాసంగిలో పంటలు జోరుగా సాగయ్యాయి. పుట్ల కొద్దీ వడ్ల దిగుబడులు రానున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని కొర్రీలు పెట్టినా రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. ధాన్యం క�
ఈ ఏడాది మా మిడి సాగు ఆరంభం నుంచి పూత ఆశాజనకం గా ఉన్నా పిందె పెరుగుదల దశలో రైతులను చీడపీడల సమస్య వెంటాడింది. దానికి తోడు అకాల వర్షం మరింత నష్టం చేసింది.