నిర్మల్ జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేటి(శుక్రవారం) నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానుండగా.. లోకేశ్వరం మండలంలోని రాజురాలో మొదటి కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ�
యాసంగిలో వరి సాగు చేసిన రైతుల పంట పండింది. పంట దిగుబడి అశించిన దానికంటే అధికంగా రావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వ సహకారం.. మరో పక్క ప్రకృతి కరుణించడంతో ఎకరానికి 45 నుంచి 50 బస్తాల
ఉమ్మడి జిల్లా పరిధిలో గత నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి పది వేల రూపాయల చొప్పున
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం కేసీఆర్ వరంగల్, ఖమ్మం జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన ర
ఆదినుంచి అన్నదాతలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కార్ మరోసారి ఆదుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏ పంట నష్టపోయిన
యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. భద్రాద్రి జిల్లా నుంచి 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. అధి�
మిరప సాగు అంటే రైతులకు ఎంతో మమ‘కారం’. సిరుల దిగుబడి.. మార్కెట్లో మద్దతు ధర లభిస్తుండడంతో సాగుకు కర్షకులు మొగ్గు చూపుతున్నారు. గతంలో అలంపూర్ నియోజకవర్గంలో 10 నుంచి 15 వేల ఎకరాల్లో సాగయ్యేది.
రైతులకు న్యాయ సేవలందించేందుకే అగ్రి లీగల్ ఎయిడ్ క్లీనిక్ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ పేర్కొన్నారు. వీటిని భూ సమస్యలు, వ్యవసాయరంగ సమస్యలు ఎదురొంటున్న పేద రైతులు, వ్యవసాయ
మక్తల్ మండలంలో త్వరలో పాడిరైతులతో పాడిరైతుల ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాబార్డు నుంచి మక్తల్ మండలంలో ఏర్పాటు చేసే పాలడైరీ ప్రొసీ
2024 లోక్సభ ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో 303 లోక్సభ స్థానాలు గెలిచి వరుసగా రెండవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి బలమైన రాజకీయశక�
తెలంగాణ రైతులు ఏడాదికి రెండు పంటలు పండించడం అద్భుతమని, తాము నీళ్లు లేక ఒక పంట మాత్రమే వేయగలుగుతున్నామని మహారాష్ట్ర రైతులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మించి రైతులకు సాగునీరు, ఉచితంగా 24 �
రైతు ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సూచించారు. ఆయన అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో బుధవారం నిర్వహించిన సర్వసభ్య
కాల వర్షం పంటలను నేలమట్టం చేసింది.. పెట్టుబడి సొమ్ము, రైతుల కష్టాన్ని బూడిదపాలు చేసింది.. అపార నష్టాన్ని మిగిల్చింది.. రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ అన్నదాతల కష్టాన్ని అర్థం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తం�
కీరదోస.. రైతన్నలకు కాసులు కురిపిస్తున్నది. ఔషధ గుణాలు అధికంగా ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నెల రోజుల్లోనే చేతికొస్తుండడం.. తక్కువ పెట్టుబడి కావడం, ఆదాయం అధికంగా సమకూరుతుండడంతో అన్నదాతలు మొగ్గ�