Speaker Pocharam | ‘ప్రకృతి విపత్తును తప్పించలేం. కానీ తప్పించుకోవచ్చు.రైతులకు చేతులెత్తి దండం పెడుతున్నా. పంట కాలాన్ని ముందుకు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాన’ ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam ) రైత�
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు (Farmers) ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు (Minister KTR) తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్ష�
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) రైతులకు భరోసానిచ్చారు. రాత్రి కురిసిన అకాల వర్షాలకు సిద్దిపేట (Siddipet) జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్�
ఉమ్మడి రాష్ట్రంలో ఏసీలు బంద్ చేయండి, విద్యుత్ను తక్కువగా వాడండని పెద్దపెద్ద హోర్డింగులు కనిపించేవి. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా 24 గంటల విద్యుత్. అప్పుడు పవర్ హాలిడేలపై ఇందిరాపార్క్ వద్ద పారిశ్
జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనులన్నింటినీ వారం రోజుల్లో ప్రారంభించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం చెక్ డ్యాములు, మన ఊరు మన బడి, రెండో విడుత గొర్రెల పంపి�
కేంద్రంలో చక్రం తిప్పబోయేది కేసీఆరేనని, బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
‘సింహాలు రాయటం నేర్చుకోనంత వరకూ, ప్రతీ కథ వేటగాడినే కీర్తిస్తుంది’- ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యానికి మణిమకుటం వంటి చిను వా అచే ఒక నవలలో రాసిన ఈ వాక్యం ప్రపంచవ్యాప్తంగా విముక్తి ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చే ని�
ఏటా ఎండాకాలంలో మామిడి కాయలు, పండ్లకు డిమాండ్ ఉంటుంది. పచ్చళ్లు పెట్టడంతోపాటు మామిడి పండ్లను తింటారు. సాధారణ మామిడి కాయలు టన్నుకు రూ.30 వేల నుంచి రూ.35వేల వరకు పలుకుతుండగా, మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్ట్ కవర్ �
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి
మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఉపాధిని మెరుగుపర్చడానికి పలు పథకాలను అమలు చేస్తున్నది. స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులకు స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తున్నది. వీటి
ఈదురుగాలులతో కూడిన అకాల వడగండ్ల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం ఈదురుగాలు వీచడంతోపాటు వర్షానికి వరి, మక్కజొన్న, మిర్చి తోటలు, మామిడితోటలు దెబ్బతిన్నాయి.
‘మీకు ప్రభుత్వం ఉంది. మన సీఎం కేసీఆర్ ఉన్నరు. అధైర్య పడకండి.. అండగా ఉంటాం’ అంటూ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ రైతులకు భరోసానిచ్చారు. శనివారం రాత్రి వడగండ్ల వానతో పలు మండలాల్లో పంటలు దెబ్బతినగా,