అకాలవర్షాలు రైతులపాలిట ఆశనిపాతంలా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం కుండపోతగా వర్షం కురవడంతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా రామచంద్రాపురం మండలంలో 13.3 సె
వడగండ్ల వాన.. రైతుకు కన్నీళ్లనే మిగిల్చింది. ఉమ్మడి జిల్లాలో సోమ, మంగళవారాల్లో కురిసిన అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కామారెడ్డి జిల్లాలో 31 వేల ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట నష్ట�
అన్నదాతను అకాల వర్షం ఆగం చేసింది. ఆరుగాలం పంట పండించేందుకు కష్టపడ్డ రైతు ఆశలపై పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన ‘నీళ్లు’చల్లింది. మంగళవారం రాత్రి కురిసిన ఈదురు గాలులు, వడగండ్ల వానతో మెదక్, సంగారెడ్డి జ�
మెదక్ జిల్లాలో అకాలవర్షంతో భారీ నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానతో జిల్లావ్యాప్తంగా ఉద్యాన, వ్యవసాయ పంటలు నేలకొరిగాయి. జిల్లాలోని మెదక్, హవేళీఘనపూర్, చిన్�
రా ష్ట్రంలో రైతులను ఆదుకుంటున్నది, రాబోయే కాలంలో ఆదుకునేది తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చూస్తామని, ఎవరూ దిగులు పడొద్దని భరోసా �
చేతికి వచ్చిన పంట రాళ్లపాలైంది. కోతకచ్చిన పొలంలోనే నేలవాలింది. మామిడి దెబ్బతిన్నది. రైతుల శ్రమంతా నీళ్లపాలైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే దయనీయ పరిస్థితి. అకాల వర్షాలు, వడగండ్లు రైతన్నకు అపార నష్టాన్ని కల�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురియడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 3,037 ఎకరాలు, మక్క 24, పెసర 32, నువ్వులు 4 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిం
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు జాగ్రత్తలు తీ
ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు, పెద్ద పెద్ద వడగండ్లు ప్రజలను వణికించాయి. మంగళవారం రాత్రి మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అకాల వర్షం పడి జనజీవనాన్ని ఆగంచేసింది. మరికొద్ది రోజుల్లో చేతికి అందుతాయనే వే�
మెదక్ జిల్లాలో 9966 మంది రైతులకు చెందిన 13,858 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో వరి 13,632 ఎకరాలు, మామిడి 204 ఎకరాల్లో నష్టం జరిగిందని గుర్తించారు. సంగారెడ్డి జిల్లా
ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి రేంజ్ పరిధి ధనోరా(బీ) బీట్లోని కొబ్బరిగూడ గ్రామ శివారు పంట పొలాల్లో చిరుత సంచరించినట్లు ఎఫ్ఆర్వో సంతోష్ తెలిపారు. ఈ మేరకు పాదముద్రలను గుర్తించినట్లు చెప్పారు. ఈ సందర్భ�
అకాల వర్షాల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకునేలా చూస్తామని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని నచ్చన్ఎల్లాపూర్, లింగాపూర్ గ్రామాల్లో పంటలను బుధవారం స్�
CM KCR | మహారాష్ట్రలోని ప్రతీ గ్రామంలో భారత్ రాష్ట్ర సమితి కమిటీలు వేయనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మహారాష్ట్ర చంద్రాపూర్కు చెందిన పలువురు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆ�