వడగండ్ల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి ఉమర్ఖాన్గూడ, అ�
అంబలి.. మండు వేసవిలో, కరువు కాలంలో కాసింత అంబలి తాగితే దాహం తీరడమే కాదు ఆకలి కూడా
తగ్గుతుంది. రాష్ట్రంలోని ప్రజలకు వేసవిలో దూప తీర్చే అతి ముఖ్యమైన ద్రవ రూప ఆహారం ఇది. తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న
ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలు చేతికొచ్చే సమయంలో చెడగొట్టు వానలతో రైతులకు నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా వరి పంటతోపాటు మామిడి తోటలు దెబ్బతింటున్నాయి. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురుస్తుండడంత
ఉమ్మడి చందంపేట మండలంలో వేరుశనగ సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో 3,600 హెక్టార్లలో పల్లి సాగు చేయగా.. ప్రస్తుతం 4,850 హెక్టార్లలో సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి నిజంగా రైతులపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే అకాల వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలి. దమ్మూ, ధైర్యం ఉంటే కేం ద్రం నుంచి ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం ప్రకటన చేయించాలి. అ�
వడగండ్ల వానకు పంట నేలరాలి, గుండె పగిలిన రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. రైతులు, కౌలు రైతులు అనే తేడా లేకుండా, ఈ పంట ఆ పంట అనే భేదం లేకుండా ఎకరాకు రూ.10 వేల ఆర్థికసాయం అందజేస్తున్నది. ఇంత పెద�
కొన్ని రోజులుగా మంచిర్యాల జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, ఈదురు గాలులు మామిడి, వరి సాగు చేసిన రైతులను ఆగం చేశాయి. ఆరుగాలం పడిన కష్టానికి పంట చేతికొస్తుందని సంబురపడుతున్న దశలోనే రైతుల ఆశ�
వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించి, నష్టాన్ని అంచనా వేసి నివేదికలు తయారు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. కొత్తపల్లి పట్టణంతో పాటు మండలం
అది తాహెర్ కొండాపూర్. కరీంనగర్ మండలంలో చిన్న గ్రామం. 610 ఎకరాల సాగు భూమి ఉంటుంది. యాసంగిలో 570 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వరి పంట కోతకు వచ్చింది. ఇద్దరు రైతులు మాత్రమే నాలుగు ఎకరాల్లో కోతలు పూర్తి చేశారు.
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతునూ వదిలి పెట్టకుండా ప్రతి ఒక్కరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. ‘మనకు సీఎం కేసీఆర్ సార్ ఉన్నారు. మీర
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, అధైర్యపడొద్దని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి భరోసా కల్పించారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలంలోని కూచన్పల్లిలో ఈదుర�
మహారాష్ట్ర రైతన్న మళ్లీ సమరశంఖం పూరించాడు. బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మి పదేపదే మోసపోతున్న అన్నదాత.. ఈసారి మాత్రం డిమాండ్ల సాధనకోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని ప్రతిన బూనాడు. నెలన్నర క్రితం ప్రభుత�