Agriculture | మాగనూర్ : ఇటీవల కురిసిన వర్షాలతో వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలు నాటగా, మరికొందుకు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో �
కాంగ్రెస్, బీజేపీలతోనే దేశం వినాశనమవుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని వీరన్నపేటలో ఉన్న నీలకంఠస్వామి ఆలయం కమ్యూనిటీ హాల్ వద్ద బీజేపీ నా
సీఎం కేసీఆర్ సహకారంతో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్లోకి తీసుకొచ్చి వానకాలం పంటలను కాపాడుతామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి .. రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన మండలంలోని బోర్లం గ్రామంలో పలు అభివృద్ధ�
విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. మార్చి, ఏప్రిల్లో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరుగగా, ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది.
రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికి అవి ‘వేదిక’లు అవుతున్నాయి... సాగు పనులు మొదలై, పంటలు చేతికచ్చే దాకా చైతన్య దీపికలవుతున్నాయి.. లాభసాటి దిగుబడిపై వ్యవసాయ అధికారులు నిర్వహించే సమావేశాలు, సదస్సులకు �
రైతుబంధు పథకం పైసలు చేతికందడంతో అన్నదాతలు మురిసిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వానకాలం పంట సాగుకు సన్నద్ధం అవుతున్న సమయంలోనే పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ కావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న
స్వరాష్ట్రంలో సహకార సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఒక్క అప్పులు ఇవ్వడం, వసూలు చేయడమే కాకుండా రైతులకు పలు రకాల సేవలు అందిస్తూనే ఇతర వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తూ లాభాలు పొందుతున్నాయి. సైదాపూర్ మ�
నడిగడ్డ నేలపై దూదిపూల పంట దరహాసం కొనసాగుతున్నది. ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూ తెల్లబంగారం మెరుస్తున్నది.
ఇక్కడి నేలలు, వాతావరణం పంటకు అనుకూలంగా ఉండడం.. తక్కువ పెట్టుబడి.. సిరుల దిగుబడి రావడం.. మార్కెట్�
Speaker pocharam | దేశానికి అన్నం పెట్టేది రైతులు. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం బాన్సు
అన్నదాతల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తున్నది. సాగు మొదలు పంట చేతికొచ్చాక ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఏ కారణం చేతనైనా అన్నదాత మృతి చెందితే ఆ కుటుం
రైతు బీమాలో కొత్తగా చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2018 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద ఐదేళ్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మరణించిన 8190 రైతులకు సంబంధించి వారి కుటుంబాలకు రూ.409.50 కోట
తెలంగాణ మాదిరి రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, బకాయిలను మాఫీ చేయాలంటూ ఉత్తర ప్రదేశ్ రైతులు ఆందోళన బాట పట్టారు. యోగీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ 2023 నుంచి రైతులెవరూ బిల్లులు కట్టనవసరం లేదని �
వరిసాగులో ఇప్పుడు బురద పొలాలు, నారుమడులు, నాట్లు లేవు.. నేరుగా విత్తనాలు ఎదపెట్టే పద్ధతి వచ్చేసింది. ఈ విధానం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడ్ పద్ధతి వంటి�