“చుక్క నీటి కోసం నోళ్లు తెరిచిన బీళ్లు.. నేల తల్లిని క్షోభపెట్టేలా పాతాళానికి తవ్విన బోర్లు.. వానలు లేక బావులు ఎండి బావురుమన్న రైతులు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రంగారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థి
రుణమాఫీ సంబురాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా కార్యక్రమాలు పండుగలా జరిగాయి. రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రాష్ట్ర సర్కారుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు ప
రైతులకు రుణమాఫీ ప్రకటించిన సీఎం కేసీఆర్ పేరిట అన్ని డీడీఎన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ధూపదీప నైవేద్య (డీడీఎన్) అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా (Fasal bima) పథకం విఫలమైందని, రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు ప్రత్యే పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan redd
Crop Loan Waiver | ‘రూ.19 వేల కోట్లతో మొత్తం రుణమాఫీ చేస్తరట! ఇది జరిగే పనేనా? అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తరు? రుణమాఫీ ఎట్ల చేస్తరు? ఇది జరిగేది లేదు.. పోయేది లేదు’- రైతులకు పంటల రుణాల మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప
పంట రుణాలు మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబురాన్నంటాయి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు బీఆర్ఎస్, జిల్�
రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. రైతుల రుణం మాఫీ చేయాలని సీఎం క�
రైతు ముఖంలో శాశ్వత చిరునవ్వును చూడటమే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కొనసాగింపుతో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ పూర్తయిందని �
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిం ది. ఇటీవలే స్వాతంత్య్ర వజ్రోత్సవాలు కూడా నిర్వహించుకున్నాం. మన దేశానికి అతిపెద్ద ప్రజాస్వామికదేశంగా పేరున్నది. కానీ ప్రస్తుతం మన దేశంలో అందుకు భిన్నంగా పాల
రైతుల పంట రుణాల మాఫీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో జిల్లాలో గురువారం సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు ఊ రూ రా పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహించారు.
కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లా అంతటా అన్నదాతల ఇంట ఆనందం వెల్లివిరిసింది. గురువారం ఊరూరా రైతులు వేడుకలు నిర్వహించారు. పీఏసీఎస్ సెంటర్లు, �
రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉందని మరోసారి నిరూపితమైంది. సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రకటించడంతో గ్రేటర్వ్యాప్తంగా సంబురాలు జరిగాయి. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్�
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పంటలపై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు యాదాద్రి జిల్లాకు వచ్చారు. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ పోగ్రామ్లో �