బట్టకాల్చి మీదేసి, అసత్య ప్రచారంతో ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలపై జనం తిరుగబడుతున్నారు. తరిమితరిమి కొడుతున్నరు. ఇందుకు మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలా
అకాల వర్షాలతో పంట నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. తడిసిపోయిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మండలంలోని కొమలంచ గ్రామశివారులో అక�
ఇది తొమ్మిదేండ్లలో మారిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖచిత్రం. సీఎం కేసీఆర్ జల సంకల్పం, మంత్రి కేటీఆర్ చొరవతో అనతికాలంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా పచ్చని మాగాణానికి కేరాఫ్గా మారిపోయింది. ప్రాజెక్టుల న�
‘అకాల వర్షాలతో రైతులు కష్టపడుతుంటే.. ఇంట్లో దర్జాగా కూర్చుంటే ఎట్లా? పని చేయడం చేతకాకపోతే రాజీనామా చేయండి’ అంటూ వ్యవసాయశాఖ అధికారులపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశార
యాసంగిలో సాగు చేసిన పంటలన్నీ చేతికొచ్చాయి. ఇక నేడో రేపో కోతలు ప్రారంభిద్దామని రైతులు సిద్ధమవుతున్నారు. వరుణుడు మాత్రం అకారణంగా ప్రకోపించి అకాల వర్షం కురిపించాడు.
ఆరుగాలం కష్టించి రైతులు పండించే ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే కొందరు మిల్ల ర్లు మాత్రం వారిని ఇబ్బందు
‘అధైర్య పడకండి.. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం పరిహారం అందిస్తుంది..’ అని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, అధికారులు అన్నదాతలకు భరోసానిచ్చారు. వడగండ్ల వానలు, గాలిదుమారం చేతికొచ్చిన పంటల�
ఉద్యోగం చేయడం చేతకాకపోతే రాజీనామా చేసి ఇంటివద్ద ఉండండి అంటూ వ్యవసాయశాఖ అధికారులపై సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో చెరువు కట్టపై నూతనంగా
వరుస వర్షాలు అన్నదాతల రెక్కల కష్టాన్ని తుడిచిపెట్టుకుపోతున్నాయి. వారం నుంచీ కురుస్తున్న చెడగొట్టు వానలతో ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీరని పంట నష్టం జరిగింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ అకాల వాన
మక్క రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డారు. పంట కనీస మద్దతు ధర రూ.1962 ప్రకటించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఈ యాసంగిలో 3,368 ఎకరాల్లో పంట సాగు చేయగా, నేటి నుంచి కొనుగోళ్లు ప్రారంభ�
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలతో అండగా నిలిచిన ప�
తుల పాలిట రాష్ట్ర ప్రభుత్వం కల్ప తరువులా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకొనే వరకు కర్షకులకు వెన్నంటే నిలిచింది. వారికి మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ధాన్యాన్న�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా అకాలవర్షం.. అకాల వర్షం అన్నదాతల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అకాల వర్షం.. ఈదురుగాలులకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడంతోపాటు ఇప్పటికే పంటను కోసి ఆరబెట్టిన ధాన్య