ఓ సారూ.. మా సర్కారు తడి సిన వడ్లు కొంటాన్నది కదా? మల్ల నువ్వు గిక్కడి కెందుకచ్చినవ్? ఇందుల మల్ల బీజేపీ రాజకీయం జేసుడేంది?’ అంటూ రైతన్నలు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్పై తిరగబడ్డారు.
Bajireddy Govardhan | హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్దాల బతుకు అని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఆరోపించారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి �
యాసంగిలో రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడొద్దని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ప్రాథమిక సహకార సంఘం ఆ�
“రాష్ట్ర ప్రభుత్వం మీతోనే ఉన్నది. ఆందోళన వద్దు. అండగా ఉంటం. ధైర్యంగా ఉండండి. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అధికారులు సర్వే చేస్తున్నరు. నష్టపోతే ఎకరానికి 10 వేల పరిహారం అందిస్తం.
యాసంగి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డి జిల్లాలో 209 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా ఇప్పటికే 97 చోట్ల సేకరణ షురూ అయింది. స్థానిక ఎమ్మెల్యేలు,
అకాల వర్షాల కారణంగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గత నెల 24 నుంచి ప్రతి రోజూ ఏదో ఒక చోట, ఒక్కో రోజు జిల్లా మొత్తంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్లు కురిసి వే లాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి.
వరంగల్ జిల్లా రైతులకు 2023-24 సంవత్సరంలో ఆరు లక్షల ఆయిల్పామ్ మొక్కలను పంపిణీ చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మండలంలోని నల్లబెల్లి గ్రామంలో రైతు సాగు చేసుకుంటున్న ఆయిల్పా�
అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని నందిగామలో నష్టపోయిన పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు.
అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.
నోరూరించే మామిడి పండ్ల సీజన్రానే వచ్చింది. వివిధ ప్రాంతాలకు మామిడి పండ్లను ఎగుమతిచేసే ప్రాంతంగా మారింది మన హుస్నాబాద్. స్థానికంగానే మూడేండ్లుగా మామిడి మార్కెట్ నిర్వహిస్తుండటంతో రైతులకు దూరభారంతో
చెడపకురా చెడేవు.. అంటే ఇదే కావచ్చు. అసత్య ప్రచారంతో ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలపై ప్రజలు తిరగబడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి కొనుగోలు కేంద్�