ఆరుగాలం కష్టపడ్డ అన్నదాతలను అకాల వర్షాలు ఆగం చేశాయి. పంట నష్టపోయి ఆందోళన చెందుతున్న రైతన్నలకు సీఎం కేసీఆర్ ఆపన్న హస్తం అందిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని, పరిహారాన్ని కూడా అందజేస్తామన్న స�
వేసవిలో పశువులు వడదెబ్బకు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. కావున పశువులు అనారోగ్యానికి గురైతే పశు పోషకులే గుర్తించి ప్రథమ చికిత్స అందించాలి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పశువులు వడదెబ్బకు గురికాకుండ�
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్క కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు.
Wrestlers protest | రైతు సంఘాల కూటమి అయిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) మహిళా మల్లయోధులకు మద్దతుగా నిలిచింది. లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన వీడియో కాల్ ద్వారా మండలంలోని కొల్లూర్ గ్రామ రైతులతో మాట్లాడారు. పలువు�
గతంలో ఏ ముఖ్యమంత్రైనా కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించారా.. కార్మికులు మంచిగుండాలని కోరుకున్నరా.. వారి ఆరోగ్యం గురించి పట్టించుకున్నారా.. కానీ తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం కృ
వ్యవసాయంలో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్నది. అన్నదాతలకు సాంకేతిక దన్ను ఇచ్చే దిశగా సర్కారు తనదైన కృషి చేస్తున్నది.. స్మార్ట్గా పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది
అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంటలను అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. రైతుల నోటికాడి ముద్దను దూరం చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పంటలను కాపాడే ప్రత్యామ్నాయ విధానాలపై చర్చ జరుగుతున్నద�
విభిన్న వర్గాలు.. వేర్వేరు ప్రాంతాలు.. ఒకరిది వేతన పెంపు సంతోషం.. మరొకరిది సర్కారు అందించిన ధీమా.. ఇంకొకరిది ఫలించిన దశాబ్దాల సాగునీటి నిరీక్షణ. ప్రతి మోములోనూ ఆనందం. అందరి కండ్లల్లోనూ కృతజ్ఞతా భావం. ఉప్పొం�
సమైక్య పాలనలో కరువుకు కేరాఫ్గా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలం అవుతున్నది. కాళేశ్వరం జలాల రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోగా.. తిరుమలగిరి మండలంలో ఎగువన ఉన్న గ్రామాలకూ పూర్తిస్థా
నా కాలికి నొప్పి ఉన్నది. అయినా లెక్క చేయకుండా రైతుల గోసను చూసి వచ్చిన. సర్కారు పరిహారం ఇప్పించేందుకు పొలాల్లో తిరుగుతున్న. ఈ సమయంలో రాజకీయాలు సరికాదు. అందరూ రైతుల కోసం పనిచేయాలి. గవర్నర్ సైతం ధాన్యం కొను�
అకాల వర్షాలు రైతన్నను దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయి. మార్చిలో కురిసిన వానకు పొలాల్లోనే గింజలు నేలరాలాయి. అన్నదాత బాధను గుర్తించిన సీఎం కేసీఆర్ .. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో ఎకరాకు రూ.10 వేల ఆర్థిక�
‘తెలంగాణ ప్రజలు, రైతులు ఈ దేశంలో లేరా? రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు గవర్నర్కు కనిపించడం లేదా? వారిని ఆదుకోవాలని ప్రధాని మోదీకి లేఖ ఎందుకు రాయరు?’ అని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గవర్నర్ను