రాష్ట్రంలో మక్కల కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. సోమవారం ఒక్కరోజే వెయ్యి టన్నులకు పైగా మక్కలను మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 150 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, రూ.5 కోట్ల విలువ�
తెలంగాణ రాష్ట్రంలో సహకార సంఘాల సేవలు అద్భుతమని స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ కొనియాడారు. ఉమ్మడి పాలనలో నిర్వీర్యమైన సొసైటీలను స్వరాష్ట్రంలో లాభాల బాట పట్టించిన �
హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గుట్టల్లో సహజసిద్ధంగా ఏర్పడిన మహాసముద్రం సమైక్య పాలనలో నిరాదరణకు గురై నిర్మాణానికి నోచుకోలేదు. చుట్టూ గుట్టలు మధ్యలో సముద్రంలాగా నీరు ఉండే ఈ ప్రాంతాన్ని అప్పటి ప్రజలు మహా�
అన్నదాతలు అరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో విక్రయించాలని అలాగే మూడు రోజుల్లో అమ్మకం నిధులు ఖాతాలో జమ చేస్తారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభా�
అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటి పాలు కావడంతో రైతన్న గోస అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా ధాన్యాన్ని కొనుగోలు చేసే మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట అన్నదాతలను నిలువునా దో�
సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ 2023 వానకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రాబోయే సీజన్లో మొత్తం 7.26 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. ఒకవేళ వర్షాలు ఆశించిన స్థ
వానకాలంలో సింగవట్నం శ్రీవారిసముద్రం ఆయకట్టు రైతులు క్రాప్ హాలీడేను ప్రకటించుకున్నారు. అయితే యాసంగిలో ఆయకట్టు కింద ఏడు గ్రామాల రైతులు సుమారు ఐదువేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు.
farmers | ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్ల వద్దకు వందలాది రైతులు (Farmers) చేరుకున్నారు. అయితే వారిని నిలువరించేందుకు పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, రైతులు వీటిని లెక్కచేయలే�
సమైక్య రాష్ట్రంలో కరువు, కక్షలతో కొట్టుమిట్టాడిన ఈ ప్రాంతంలో 60ఫీట్ల లోతు బావి తీస్తే చాలీచాలని నీళ్లు వచ్చేవి. దీంతో రైతులు బావిలోనే 100 నుంచి 150ఫీట్ల లోతు బోర్లు వేసేది. అయినా.. బోర్లు అరగంట పోసి ఆగిపోయేది. 200
మామిడి నోరూరిస్తున్నది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మన మధుర ఫలానికి ఏటేటా ఆదరణ పెరిగిపోతున్నది. తనదైన రంగు, వాసన, రుచి, మంచి నాణ్యతతో ఉంటుండడంతో దేశం నలుమూలలకు తరలిపోతూ ‘మామిడి’ అంటే కరీంనగర్ అన�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొన్ని నెలల్లోనే తెలంగాణ రైతుల పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం తొలుత 7 గంటల ఉచిత కరెంటును అందజేసింది. ఆ సరఫరాను 2016లో 9 గంటలకు పొడిగించింది.
చెంతన కృష్ణానది పారుతుంటే చూసి మురవడమే తప్ప నీటి చుక్క వచ్చేది కాదు. ఎత్తయిన ప్రాంతం కావడంతో సాగు, తాగునీటికి పాలకవీడు మండల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్ట పంటలే ఆధారంగా సాగు చేసేవారు. నీటి కో