అకాల వర్షాలు రైతన్నను దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయి. మార్చిలో కురిసిన వానకు పొలాల్లోనే గింజలు నేలరాలాయి. అన్నదాత బాధను గుర్తించిన సీఎం కేసీఆర్ .. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో ఎకరాకు రూ.10 వేల ఆర్థిక�
‘తెలంగాణ ప్రజలు, రైతులు ఈ దేశంలో లేరా? రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు గవర్నర్కు కనిపించడం లేదా? వారిని ఆదుకోవాలని ప్రధాని మోదీకి లేఖ ఎందుకు రాయరు?’ అని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గవర్నర్ను
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతుల కోసం వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కో�
చూపులకు అందంగా.. తడిమి చూస్తే నునుపుగా అనిపించే ఈ సంచులు, బుట్టలు ఎంత బాగున్నాయో! ఇవన్నీ అరటి నారతో అల్లినవే. అరటి పంట చేతికొచ్చాక రైతులు బోదెలను నరికి, శుభ్రంగా తగులబెడతారు.
వ్యవసాయంపై ఆధారపడే గిరిజన రైతులకు మరింత ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఐ టీడీఏ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు బ్యాంకు ద్వారా రుణాలిస్తూ బర్రెలు పెంచేందుకు ప్రోత్సహించనున్నది.
అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆందుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజవరకూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు.
తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉన్నది. అకాల వర్షాలతో రైతులు తల్లడిల్లుతుంటే కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వర్షాలు కురిసినప్ప�
Minister Gangula | రాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అండగా నిలిచి నష్టపరిహారం ఇప్పించేందుకు కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకురావాలని సూచి�
అకాల వర్షంతోపాటు ఈదురు గాలులతో చేతికొచ్చిన వరి పంట దెబ్బతిన్నది. దీంతో వరి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో ఇదేవిధంగా అకాల వర్షాలతో పంటలు నష్టపోగా రూ.10వేల చొప్పున ప్రభుత్వం నష�
అకాల వర్షాల వల్ల తడిసిన ప్రతి ధాన్యం గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావ�
బుగ్గారం మండలం మద్దునూర్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్కు చుక్కెదురైంది. బుధవారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. తడిసిన ధ�
రైతులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట ప్రేమ చూపిస్తున్నారని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రా వు మండిపడ్డారు. అన్నదాతలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం అందిస్తున్న పది వేలకు మరో పది వేల�
పంట చేతికి వచ్చిన సమయాన అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసినా ప్రభుత్వం బాధ్యతగా అండగా నిలుస్తున్నది. కొద్దిరోజులుగా చెడగొట్టు వానలు చేనుపై ఉన్న పంటలకు నష్టం కలిగించడంతో పాటు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్
వాతావరణం పొడిగా ఉందని, వారం పాటు వర్షాలు కురిసే సూచనలు లేనందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతుల్లో మనోధైర్యం కల్పించాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పా