మరో మూడు వారాల్లో వానకాలం సాగు ప్రారంభంకానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతన్నలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లో గుర్తింపు లేని, నకిలీ విత్తనాలు పుట్�
రైతుబంధు రైతులోకానికి సముద్రంలో దీపస్తంభం వంటిదని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే మెచ్చుకుంటే.. రైతులకు అంధకారంలో వెలుగురేఖ వంటిదని విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు.
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల �
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కొండపోచమ్మ సాగర్, గజ్వేల్లో వెజ్నాన్ వెజ్ మార్కెట్ను గురువారం 13 మందితో కూడిన మహారాష్ట్ర బృందం సభ్యులు సందర్శించారు. గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ద్వ�
ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. మండల కేంద్రమైన నిజాంపేట్లోని డీసీఎంఎస్ ఆధ్వర్యం�
రైతులు వేసిన పంటలే మళ్లీ వేయడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. చాలా మంది నేటికీ ఒకే రకమైన పంటలను పండిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే దిగుబడులు పెరగడంతోపాటు నేల భౌతిక స్థితి మెరుగు
సిద్దిపేట రూరల్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. పదిహేను రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానకు తీవ్ర దెబ్బతిన్న పంటలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చెడగొట్టు వానలు అన్నదాతలను ఆగంజేశాయి. పదిరోజుల పాటు కురిసిన అకాల వర్షాలతో చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఇతర రాష్ట్రాల్లో రైతులు పండించిన ధాన్యం విక్రయించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని, కానీ మన రాష్ట్రంలో వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొన�
దుక్కిదున్ని సాగుచేసి ఫలసాయం పొందే వరకూ ప్రతిదశలోనూ రైతులకు చట్టపరంగా సాయమందించటం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ల ప్రధాన ధ్యేయమని రాష్ట్ర న్యాయసేవా సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యా యమూర్�
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నా రు. బుధవారం మండల కేంద్రంలో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులన�
బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల రెండో మోటర్ ద్వారా మంగళవారం ట్రయల్ రన్ చేశారు. చౌడంపల్లిలోని పంప్ హౌస్ నుంచి నీళ్లు దిగువకు పరవళ్లు తొక్కాయి. నీళ్లను చూసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంతోష�
దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి మండలాల పరిధిలో గల పేర్వాల ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతున్నది. వేసవిలోనూ మత్తడి దూకుతున్నది. మైనర్ ఇరిగేషన్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్ట