వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రైతులు ముందస్తుగా విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు.
ర్సంపేట నియోజకవర్గంలోని ఎస్టీ రైతులకు పోడు భూముల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలాఖరులో పట్టాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్�
పైర్లకు వేపపూత యూరియా వాడడంతో బహుళ ప్రయోజనాలున్నా యి. మార్కెట్లో సాధారణ యూరియా, వేపపూత యూరియా వేర్వేరుగా లభిస్తున్నది. ఇక నుంచి వేపపూ త యూరియానే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత కంపెనీలకు ఆదేశాలు జార
నువ్వుల సాగు రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది. ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంతో పాటు మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. బోథ్ మండలంలో యాసంగిలో 286 ఎకరాల్లో నువ్వుల �
వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేందుకు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతుల ఆకలి తీర్చేందుకు పాలకవర్గం వరుసగా రెండో సీజన్లోనూ ‘ఉచిత మధ్యాహ్న భోజనం’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.
రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఆదివారం వరకు తొమ్మిది మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామ
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. రైతు కష్టాలు గుర్తెరిగిన సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. సాగు పనులు మొదలు కాగానే పెట్టుబడికి ఇబ్బంది పడకుండా రైతు బంధు పథకా�
వేసవి కాలంలో పశువుల పట్ల యజమానులు కనీస జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకుంటే వడదెబ్బకు గురై తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంది. పశు వైద్యులు ఇదే విషయాన్ని చెబుతున్నారు.
గాదిగూడ, నార్నూర్ మండలాల్లో నీటి వనరులకు కొదవ లేదు. ఈ మండలాల్లో చెక్డ్యాంలు, చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇన్ని వనరులున్నా గత ప్రభుత్వాల హయాంలో పంటలకు నీళ్లందక ఎండిపోయేవి. సాగు భూములకు చుక్క నీరు లేక బీడు భ�
‘ వరి, మక్క లాంటి బయో ఉత్పత్తుల ఆధారంగా నిర్మించే ఇథనాల్ ఫ్యాక్టరీతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అనర్థాలు కలుగుతాయని అవగాహనలేనివారు చెప్పే మాటలను నమ్మద్దు. భయభ్రాంతులకు గురై ఆందోళన చెందవద్దు’ అని జగిత్యాల జి
అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో రైతులు కోట్ల రూపాయల మేరకు నష్టపోయారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని,
మిర్చి సాగుతో సిరులు పండిస్తున్నారు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి రైతులు. నాడు ఎవుసంలో నష్టపోయి.. వలసపోయిన రైతు లు.. నేడు లాభాలు ఆర్జిస్తున్నారు.
రాష్ట్ర సర్కారు భగీరథ ప్రయత్నం ఫలించింది. మూలవాగు, మానేరు పరివాహక గ్రామాల దశాబ్దాల నాటి సాగునీటి స్వప్నం నెరవేరింది. వృథాగా పోతున్న జలాలకు అడ్డుకట్ట వేసి, సాగునీరందించాలని ఇక్కడి రైతులు దశాబ్దాలుగా డిమ�
అందరిలాగా ఒకే రకమైన పంటలు వేసి గిట్టుబాటు ధర రాక నష్టం పోకూడదనే లక్ష్యంతో సాగు చేస్తున్నారు. ఆ రైతులు. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మండలంలోని బోరింగ్తండాకు చెందిన గిరిజన రైతుల�