మేలైన పంట దిగుబడులను సాధించాలంటే భూమి సారవంతంగా ఉండాలి. కావాల్సిన పోషకాలన్నీ సహజంగా నేలలోనే ఉంటాయి. భూమిలోని సహజ పోషకాలు నేల భౌతిక, రసాయనిక లక్షణాలు, సూక్ష్మ జీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి పనిచ�
రైతాంగం ఆలోచన మారుతున్నది. ఎప్పుడూ ఒకే పంట వేస్తే లాభం లేదని ఇతర పంటల వైపు దృష్టి పెడుతున్నది. అనాదిగా వస్తున్న సంప్రదాయ పంటలకు స్వస్తి పలుకుతూ తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు ఉన్న ఉద్యాన సాగుకు శ్రీకారం చు
రోహిణి కార్తె వచ్చిందంటే రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. ఇదే అదునుగా నాసిరకం విత్తనాలను అంటగట్టేందుకు కొందరు విత్తన విక్రయ దళారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులను నమ్మిస్తూ వారికి అంటగడు�
ఆరోగ్య వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని, రైతులు సేంద్రియ వ్యవసాయంవైపు మళ్లాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు.
భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడం.. పంట ఉత్పత్తుల ధరలు పెరగడంతో భూమి యజమానులు కూడా కౌలు రేట్లు పెంచుతున్నారు. కొంత భూమి ఉన్న రైతులు మరికొంత కౌలుకు తీసుకుని సాగు చేసినా.. ఇప్పుడు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్న�
రైతులు జీలుగ సాగు చేస్తే చక్కటి ఫలితాలు సాధించవచ్చు. తక్కువ సారవంతమైన భూముల్లో నల్లటి మట్టిని వేస్తే మంచి దిగుబడులు వస్తాయి. రైతులు మట్టిని వేసే బదులు నేల స్వభావాన్ని బట్టి పచ్చిరొట్టె ఎరువుల సాయంతో సార
పంటల సాగులో అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులను ఎంచుకోవడం ఎంతో కీలకం. ఆయా భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సమీప వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని, కృషి విజ్ఞాన కేంద్రాన్ని లేదా
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో నిమగ్నమవ్వాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం శివ్వంపేటలోని వెంకటరమణ రైస్ మిల్లు, పీఏసీఎస్ కేంద్రాన్ని, గోమార
పెద్దశంకరంపేట మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న, వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలో పీఏసీఎస్ ఆధ
Agriculture | అంతటా వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది యాసంగిలో సాగుచేసిన వరి చేతికి రావడంతో రైతులు పంట కోతలు మొదలు పెట్టారు.ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోతలు గంటల్లోనే పూర్తవ�
BRS | దేశంలో బీఆర్ఎస్(BRS) పార్టీ దావాణంలా వ్యాపిస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని, ప్రత్యర్థి పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తుందని బీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు(Nama Nageshwar Rao) పేర్కొన�
మరికొన్ని రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానున్నది. జూన్ మొదటి వారంలో రైతులు కొత్త పంట ల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ క్రమం లో వ్యవసాయ భూముల్లో దుక్కులు దున్నుకొని వారు పండించే పంట విత్తనాల కో�
దామరచర్ల మండలం పరిధిలో కృష్ణా, మూసీ నదులతోపాటు అన్నవేరు, హాలియా వాగులు నిత్యం ప్రవహిస్తుంటాయి. వాటి నుంచి నీళ్లు దిగువకు వృథాగా వెళ్తుంటాయి. ఇక్కడి గ్రామాలు ఎత్తయిన ప్రాంతంలో ఉండడంతో నీరందని పరిస్థితి. �
111 జీవోను పూర్తిగా ఎత్తివేయాలని మంత్రి వర్గం నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ కీలక న�