దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆలోచన ఆ గ్రామ అభివృద్ధికి ఊతమిచ్చింది. వాగుపై నిర్మించిన చెక్ డ్యాంతోపాటు నిల్వ ఉండే నీటికి వాగు కాల్వ వద్ద ఒక చిన్న తూం ఏర్పాటు చేయడంతో గ్రామం పచ్చని పంటలతో కళ
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అన్నదాతలు ఎరువుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఎరువు బస్తా కోసం రైతులు పంపిణీ కేంద్రాల వద్ద భారీ క్యూలల్లో పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు.
మారుమూలన ఉన్న నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు, గిరిజనులు, ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే తడవుగా సీ
నారాయణపేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, అనంతరం నారాయణపేట జిల్లా ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి చేపట్టడంతో ర�
ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వచ్చి ఓట్లడిగే పార్టీలను తరిమికొట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రజలకు సూచిం చారు. మండల పరిధి ప్రతాపసింగారంలో శుక్రవారం రాత్రి జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్ర�
కేసీఆర్ ఏది చేసినా అందులో సర్ప్రైజ్ ఉంటుంది. అలాగే వాస్తవికత ఉంటుంది. ఈ ప్రకటన కూడా పార్టీకి, పార్టీ కార్యకర్తల కు, ప్రజలకు సర్ప్రైజ్ అనుకోవాలి. ఇదెవరు ఊహించనిది. ఒకే పనిని భిన్నంగా చేయడం కేసీఆర్ గొ�
తెలంగాణలో రైతులకు 24 గంటల వి ద్యుత్తు అందిస్తున్నారని, కర్ణాటకలో 7 గంటలని చెప్పి కేవలం 3 గంటలే ఇస్తున్నారని కిసాన్ జాగృతి వికాస్ సంఘ్ (ఆర్) జాతీయ అధ్యక్షుడు పీ యుగేందర్ నాయుడు విమర్శించారు.
వందల కోట్లతో పరకాల నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసిన తనను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. బుధవారం దామెర మండలం దమ్మన్నపేట, ఓగులాపురం, పసరగొండ, పుల�
రాష్ట్ర రాజకీయాల్లో గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సమైక్య రాష్ట్రం నుంచి మొదలుకుని ఇప్పటి వరకు గజ్వేల్ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నది. గ�
ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రాత్రి కరెంట్ కు కర్షకులెందరో బలయ్యారు. నాటి పాలకులు ఇచ్చే రెండు, మూడు గంటల కరెంట్ కోసం రైతులకు నిరీక్షణ తప్పేది కాదు. రాత్రి వచ్చే పవర్ కోసం పొలాల వద్ద జా గరణ చేస�
రూ.వెయ్యి కోట్లతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలకులు చేయలేని
రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటమార్చారు. రాష్ట్రంలోని రైతులకు 3 గంటల విద్యుత్తు కావాలా? నిరంతర విద్యుత్తు కావాలా? అని ఎన్నికల సభల్లో సీఎ�
Karnataka | అది కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా జమఖండి తాలూకా కంకన్వాడి గ్రామం. దాదాపు 300 మంది జనాభా ఉంటారు. రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాలు మారాయి.. నాయకులు మారారు..