శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నిరంతర వరద కొనసాగుతున్నది. వర్షాభావ పరిస్థితులతో జూన్ మాసంలో ఆందోళన కలిగించిన ప్రాజెక్టు పరిస్థితి జూలై, సెప్టెంబర్ మాసాల్లో భారీ ఇన్ఫ్లోలతో ఆశాజనకంగా మారింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెర�
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టానిదే అగ్రస్థానమని పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బొడ్డుచింతలపల్లి గ్రామంలో పంట నష్టపోయిన 398 మంది రైతులకు నష్ట పరిహారం చెక్
తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం దొంగదెబ్బ తీసింది. అడ్డమైన కొర్రీలతో అన్నదాతను మోసం చేస్తున్నది. ఒకవైపు రైతుబంధులో అర్హుల సంఖ్య ను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను అ క్కున చేర్చుకొంటుంటే, మోదీ సర్కార�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం దంచికొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది.
రైతుబంధు వస్తుండగా, పీఎం కిసాన్ డబ్బులు మాత్రం రావడం లేదని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టీ) గ్రామానికి చెందిన 200 మంది రైతులకు ఆందోళనకు దిగారు. సోమవారం ఆ దిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెల�
సంఘటితమైతే సాధించలేనిదేదీ లేదని నిరూపిస్తున్నది నల్లగొండ జిల్లా కట్టంగూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్పీవో). జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఆధ్వర్యంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతో
చౌడు నేలలో సేంద్రియ సేద్యం చేస్తూ అద్భుతాలను సృష్టిస్తున్నాడు. అధునిక సాగు విధానాలను అవలంబించి బంగారు పంటలు పండిస్తున్నాడు. తాను పండించిన చిరుధాన్యాలను ఇతర రాష్ర్టాలకు సైతం ఎగుమతిచేస్తూ తోటి రైతులకు ఆ
‘మమ్మీ.. ఎడ్లబండి అంటే ఏంటి..?’ అని ఓ పిల్లాడి ప్రశ్న. ‘అదే.. నీ టెక్ట్స్బుక్లో బులకార్ట్' అని అమ్మ సమాధానం. అవునుమరీ ఇప్పుడు ఎక్కడో పల్లెటూరిలో.. అది కూడా ఒకరిద్దరి ఇళ్లలో తప్ప ఇప్పుడెక్కడా ఎడ్లబండి కనిపి�
‘పేదలు, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సర్కారుకు అండగా ఉంటా.. అడగకుండానే వరాలిచ్చే మహానుభావుడు సీఎం కేసీఆర్.. మళ్లీ సీఎంగా సారే రావాలె’.. అని ఆరు ప్రభుత్వ పథకాలు పొందిన మహబూబా�
పూడిక, తూటికాడ, నాచు, పిచ్చిమొక్కలతో దర్శనమిచ్చి అందవిహీనంగా మారిన చెరువులు. నిల్వ నీటి సామర్థ్యం తగ్గి కుంటలను తలపించే తటాకాలు. శిథిలావస్థకు చేరిన తూము షెట్టర్లు. రివిట్మెంట్ లేక మట్టి కొట్టుకుపోయిన �
నాటిపాలనలో అధ్వానంగా మారిన కల్వల ప్రాజెక్టుకు పునర్జీవం పోసుకోబోతున్నది. స్వరాష్ట్రంలో పునర్నిర్మాణానికి అడుగుపడింది. ఇచ్చిన మాటమేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ �
యాంత్రీకరణతో కూడిన ఆధునిక సాగుతోనే రైతులకు అధిక లాభాలు సాధ్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా రెండోరోజైన బుధవారం అయోవా రాష్ట్రంలోని లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయ క్
Agriculture | వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేందుకు మరోసారి మోదీ సర్కార్ కుట్రలు పన్నింది. ఇప్పటికే కార్పొరేట్ కంపెనీల కొమ్ముకాసే విధంగా మూడు నల్ల చట్టాలను తెచ్చేందుకు యత్నించి చేతులు కాల్చుకున్న కేంద్రం.. మరోసా�