కారణం ఏదైనా కావొచ్చు రైతు మరణిస్తే ఆ కుటుంబం అనాథ కావొద్దు. ఆ కుటుంబానికి అండగా నిలువాల్సిన బాధ్యత మనపై ఉన్నది. అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతు మరణించిన 10 రోజుల�
అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలబడుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ధాన్యం సేకరణ, మిల్
పంట దిగుబడి గణనీయంగా పెరుగాలన్నా, ఉత్పత్తులు నాణ్యంగా రావాలన్నా గుళికల రూపంలో ఉన్న డీఏపీ(డై-అమోనియం ఫాస్ఫేట్)నే అందరూ వాడుతారు. ప్రస్తుతం రైతులు మోతాదుకు మించి వీటిని కుమ్మరించడం వల్ల నేలలో భాస్వరం నిల
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతున్నది. గోదావరి జలాలు మానేటికి ఎదురెక్కనున్న శుభసమయం ఆసన్నమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-3లో భాగంగా చేపట్టిన 9వ ప్యాకేజీ పనులు సంపూర్ణమయ్యాయ�
నకిలీ విత్తనాలు అన్నదాతలను నట్టేటా ముంచుతున్నాయి. వేలకు వేలు ఖర్చు పెట్టి విత్తనాలు కొనుగోలు చేస్తే తీరా పంట దిగుబడి రాకపోవడంతో రైతులు మనస్తాపం చెంది మృత్యుఒడికి చేరుకుంటున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోట�
వానకాలం సీజన్కు సంబంధించి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. గతేడాది 3,43,001 ఎకరాల్లో పంటలు సాగుకాగా, ఈ ఏడాది జిల్లాలో 4,39,631 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నట్లు అంచనా వేసింది. గ
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ నెల 24న రాజేంద్రనగర్ క్యాంపస్లో విత్తనమేళాను నిర్వహించనున్నది. దీనితోపాటు జగిత్యాల, పాలెం, వరంగల్ మ�
రైతుల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు నష్టపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా నకిలీ విత్తనాల నివారణపై ఉక్కుపాదం మోపి�
వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో వరి నారు తయారీపై రైతులు దృష్టి సారించారు. అయితే బలమైన నారుతోనే అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు.
అన్నదాతలు ఆగం కావద్దన్నదే తెలంగాణ సర్కార్ ఉద్దేశం. నకిలీ విత్తనాల బారిన పడి రైతులు నష్టపోకుండా చూడాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాయంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. పోలీస్, వ్యవసాయ,
ఎండాకాలం పొలం దున్నడం పనులు ప్రారంభమయ్యాయి. వేసవిలో పొలాలను దున్నుకోవడం ద్వారా కలుపు, చీడ పురుగులు నశిస్తాయని, పొలం కూడా మెత్తబడి అధిక దిగుబడిని సాధించొచ్చని వ్యవసాయాధికారుల సూచనలతో రంగారెడ్డి జిల్లాల
వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొనుగోలు సమయంలో అప్రమత్తంగా లేకపోతే కొందరు వ్యాపారులు నాణ్యతలేని విత్తనాలు అంటగట్టే ప్రమాదం ఉంది.
ఓ వైపు వర్షం...మరో వైపు తీవ్రమైన ఎండల ప్రభావం.. అయినా యాసంగి సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రభుత్వ ఆదేశాలతో సెంటర్ల నిర్వాహకులతో పాటు అధికార యంత్రాంగం, ఆయా
ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలు నాడు నీళ్లు లేక రైతులు ఎదుర్కొన్న దుర్భిక్ష పరిస్థితులను.. నేడు పుష్కలమైన నీటి వనరులతో రైతన్న ఇంట సిరుల పంటలను కండ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోన�