వానకాలం సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్కు సంబంధించిన ప్రణాళికను మెదక్ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఖరారు చేశారు.
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమైంది. దశాబ్దాలుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కాని సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామాల్లో ఏళ్ల తరబడిగా నడిచిన పంచాయితీలను తెంచింది. భూమి విషయంలో కుటుం
వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రైతులు ముందస్తుగా విత్తనాలు కొనుగోలు చేస్తున్నారన్నారు. మ
Dharani | భూ సమస్యల శాశ్వత పరిష్కారం, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ రైతులకు కొండంత ధైర్యానిచ్చింది. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందనే విశ్వాసాన్ని కల్పించింది.
దశాబ్దాలుగా భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ధరణి పోర్టల్ వరంలా మారింది. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, పౌతి,నాలా, భూ పంపకం సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా
తరతరాల భూ సమస్యలకు ధరణి చెక్ పెట్టింది. ఈ పోర్టల్ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ధరణితో అక్రమ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దశాబ్దాల పాటు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ �
రెవెన్యూ వ్యవస్థలోనే ఓ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది ధరణి పోర్టల్. ధరణి రాకముందు రైతులు రిజిస్ట్రేషన్ కోసం అరిగోస పడ్డారు. మ్యుటేషన్ కోసం ముప్పు తిప్పలు పడ్డారు. చివరికి పహాణి కావాలన్నా.. పడిగాపుల
Agriculture | గతంలో సాగు నీటి సమస్య కారణంగా వాన పడితే గానీ దుక్కి దున్నే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు కథ మారింది. సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో పుష్కలమైన సాగునీళ్లు అందుబాటులోకి వచ్చాయి. నడి వేసవిలోనూ చెరువుల�
రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం వ్యవసాయమేనని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఈ శాఖతోనే ప్రారంభించడం ఇందుకు నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల నిర్వహణలో లోపాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ ‘ధరణి’కి శ్రీకారం చుట్టారు. ధరణి రైతులు, భూ హక్కుదారుల్లో కొండంత ధైర్యం నింపిందంటే అతిశయోక్
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నది. తహసీల్దార్ కార్యాలయాలనికి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే పట్టాలు చేతికందుతుండడంతో అన్నదాత ధర(ణి)హాసంతో ఆనందంగా ఇంటి�
ధరల నిర్ణాయక కమిషన్ (సీఏసీపీ)ను రద్దు చేసి దాని స్థానంలో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు డిమాండ్ చేశారు.
వ్యవసాయ రంగంలో ధరణి పోర్టల్ ఓ సాంకేతిక విప్లవం. అన్నదాతకు కొండంత ధీమా. భూ బకాసురుల కోరలు పీకిన ఆయుధం. అవినీతి, అక్రమాలకు చరమగీతం. పక్కాగా పారదర్శకమైన సేవలు. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ