ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం అష్టకష్టాలు పడ్డ రైతులను తెలం గాణ వచ్చిన తరువాత కరెంటు కష్టాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టెక్కించిందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని బురా�
రైస్ మిలర్లు రైతులకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య సూచించారు. సోమవారం నర్సంపేట మండలం రాజుపేటలోని హరి, హేమాత రైస్ మిల్లులను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రైతుల సమస్యలను అడిగి త�
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం అంటేనే దండుగ అనే రోజుల నుంచి వ్యవసాయాన్ని పండుగలా మార్చి బీడు భూముల్నీ నేడు బంగారు భూములుగా మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమయ్య
కేవలం 5 నిమిషాల్లోనే భూసార పరీక్షను పూర్తి చేసే పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భూసార పరీక్షలు పూర్తి అయ్యేసరికి దాదాపు రెండు వారాల సమయం పడుతున్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు ర�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటనకు నిర్మల్ జిల్లా ప్రజానీకం నీరాజనం పట్టింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి జిల్లాకు రాగా, బహిరంగ సభకు సుమారు లక్షమందికిపైగా తరలివచ్చారు.
ప్రగతి ప్రదాత, సంక్షేమ సారథి, సీఎం కేసీఆర్కు జనహారతి పట్టారు. నిర్మల్ జిల్లావాసులతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి అశేష జనవాహిని తరలిరావడంతో నిర్మల్ జనసంద్రాన్ని తలపించింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వ�
ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపడదని పెద్దల మాట. ఈ మాట ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రైతాంగానికి అక్షరాలా సరితూగే వాస్తవం. తలాపున గోదారి పారుతున్నా.. తెలంగాణ భూములు ఎడారిని తలప�
విచ్చలవిడిగా విద్యుత్ కోతలు.. రాత్రివేళల్లో పొలాల వెంట రైతుల పరుగులు.. కులవృత్తులకు భారంగా విద్యుత్ బిల్లులు.. వేసవి కాలంలో కరెంటు కోసం ఎదురు చూపులు.. కరెంటు కోసం అన్నదాతలు రోడ్డెక్కే పరిస్థితి ఇదంతా ఉమ�
తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం కొనసాగుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం దుబ్బచెర్ల క్లస్టర్లో జరిగిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవంలో కలెక్టర్ హరీశ్తో కలిసి ఆమె ప�
రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిస్తున్నదని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభారక్ అన్నారు. శనివారం మండలంలోని మద్దికుంటలో రైతు దినోత్సవాన్�
‘రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం. అందు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు’ అని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి పే ర�
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్, శంషాబాద్ మండలంలోని మల్కారం గ్రామంలోని రైతు వేదికలలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవ వేడ
వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తూనే రైతుల దిగుబడులు పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, ఎరువుల శాఖ పనిచేస్తుందని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి అరుణ్ అభిప్రాయపడ్డారు. కోరమండల్ ఫర్టిలైజర్స్ సంస్థ నూతన�
Minister Talasani Srinivas | దేశానికే వెన్నెముక అయిన రైతును రాజు చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లి