Pocharam Srinivas Reddy | కామారెడ్డి : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన రైతు దినోత్సవంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి పో
Telangana Decade Celebrations | రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
భారతదేశంలో ఇప్పటికీ 63 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ప్రతి రోజు రెండు వేలమంది రైతులు వ్యవసాయాన్ని వదిలివెళ్తున్నారని, 40 శాతం మం
సమైక్యరాష్ట్రంలో దండగా అన్న వ్యవసాయాన్ని.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సరిపడా సాగునీరిస్తూ, 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తూ పండుగలా మార్చారు. పెట్టుబడి సాయం మొదలుకొని ధాన్యం కొనుగోలు వరకు రాష్ట్ర ప్రభుత్�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలపై చర్చకు అంతర్జాతీయస్థాయి సమావేశం వేదిక అయ్యింది. మన పథకాల గురించి తెలుసుకొనేందుకు వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆసక్తి చూపించారు. గుర�
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు. అయితే అదును చ
దశాబ్దాలుగా దగాపడి దళారులతో గోసపడ్డ రైతన్నకు ధరణి భరోసానిస్తున్నది. ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా, పాతవారు పోతూ కొత్త అధికారులు వచ్చినా తీరని అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. అక్రమ రిజిస�
స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో సాగు సంబురంగా సాగుతున్నది. ప్రధానంగా కాళేశ్వర జలాల రాకతో సాగునీటి గోస తీరింది. కాలంతో సంబంధం లేకుండా జలాలు పరుగులు తీస్తున్నాయి. ప్రా�
BRS | బీఆర్ఎస్ దెబ్బకు మహారాష్ట్ర సర్కార్ దిగొచ్చింది. తెలంగాణ మాడల్ను అమలు చేయాలని మహారాష్ట్ర రైతాంగం చేస్తున్న డిమాండ్కు ఉక్కిరిబిక్కిరైన మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అక్కడి రైతాంగానికి కొత్త �
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆరు దశాబ్దాల పాలనలో పైరవీకారులు పుట్టుకొచ్చారు. ఊరూరా భూ వివాదాలు. గజానికి గట్టుపంచాయతీ. రాత పహాణిలో రాత్రికి రాత్రే మారిపోయే హక్కుదార్లు. రైతును రైతుగా గుర్తించడ�
అన్నపూర్ణగా తెలంగాణ రాష్ర్టాన్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కార్మిక శాఖ c అన్నారు. బోయిన్పల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి మల్లారెడ్డి వ్యవసాయాధికారులతో జూన్ 3న జరిగే ర
గత పాలకుల హయాంలో భూ రికార్డులన్నీ అస్తవ్యస్తంగా ఉండేవి. భూ రికార్డులు వీఆర్వోల చేతుల్లో ఉండడంతో పలుకుబడి ఉన్నవారు సులభంగా మార్పులు చేర్పులు చేసుకునేవారు. రైతుకు తెలియకుండానే భూముల హక్కులు మరొకరికి వెళ
దశాబ్దాల భూ సమస్యలు ధరణి పోర్టల్తో పరిష్కారం అవుతున్నాయి. ఎన్నో ఎండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు దరఖాస్తులు చేసుకుంటే చాలు అధికారులు పరిష్కరిస్తున్నారు. ప్రజల భూముల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవ