వేసవి సెలవుల నేపథ్యంలో నగరపాలక సంస్థ ఐదేళ్లుగా ఉచితంగా సమ్మర్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశంసించారు. ఇలాంటి క్యాంపులతో చిన్నార�
సాగునీటి విజయోత్సవ వేడుక అంబరాన్నంటింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా పండుగలా సాగింది. నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించగా, రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అనడం సరికాదని, తాము సంతోషంగా ఉండాలంటే తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన భూ రిజిస్ట్రేషన్ పోర్టల్ను కొనసాగించాల్సిందేనని సదాశివపేట మండల రైతులు రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చొప్పదండి నియోజకవర్గం కోనసీమలా రూపుదిద్దుకున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో ఏడారిని తలపించిన వరదకాలువ ఇ�
నైజాం కాలంలో నిర్మించిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు ఈ ప్రాంత ప్రజల స్థితిగతులను శాసించేది. ఉమ్మడి రాష్ట్రంలో చెరువు మరమ్మతులపై పాలకులు శ్రద్ధ చూపకపోవటంతో చెరువులోకి నీరొచ్చే కాల్వలు మూసుకుపోయాయి. దీంతో �
Minister Harish Rao | ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి జిల్లా మరింత సస్యశ్యామలం కానున్నది. దశాబ్దాలుగా పరితపించిన రైతుల సాగునీటి కల తీరనున్నది. రూ.2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రభు త్వం మంజూరు చేసింది.
Millet Policy | ప్రాచీన కాలం నుంచి భారతీయ రైతులు పండిస్తూ వస్తున్న తృణ ధాన్యాలపై తమ సహజసిద్ధ హక్కును కోల్పోనున్నారా? జొన్న, రాగి, కొర్ర, అరికె వంటి పంటలు పండించాలంటే ఇకనుంచి ఏ కార్పొరేట్ కంపెనీ కాళ్లో పట్టుకోవాల్
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉంటుందని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విద్యు
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమైందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎస్ఎం రెడ్డి ఫంక్షన్హాల్లో సోమవార�
రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విత్తన విక్రయ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం సూర్యాపేట జిల్లాకు దక్కిన విషయం తెలిసిందే. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 7న జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాకు గోదావ
విద్యుత్ విజయోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం పలు చోట్ల విద్యుత్ ప్రగతి సభలు నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విద్యుత
తెలంగాణలో విద్యుత్తు రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందనడానికి లెక్కలే సమాధానం చెప్తాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంపై దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక