రైతులు సాగు చేసే పంటల్లో అధిక దిగుబడి రావాలనే ఉద్దేశంతో పంట పొలాల్లో రసాయన ఎరువుల వాడకాన్ని అధికంగా వినియోగిస్తున్నారు. పురుగుల మందులు, రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గడంతో సాగు చేసే పంటలో దిగుబడి చాలావ
శాంతిభద్రతల్లో దేశానికి తెలంగాణ రోల్మోడల్గా నిలిచిందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్�
రాష్ట్రంలోని ఆయిల్పామ్ రైతులు ఎదురొంటున్న గిట్టుబాటు ధర సమస్యలను కేంద్రప్రభుత్వం దృష్టి కి తీసికెళ్లి పరిషరించేందుకు ప్రయత్నిస్తానని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు భరో సా ఇచ్చారు.
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ రోజురోజుకూ పెరుగుతున్నది. గతంలో రైతులు వరి పంటను కూలీలతో కోయించేవారు. అనంతరం వాటిని పశువులు, ట్రాక్టర్ల స హాయంతో తొక్కించి గడ్డిని వేరు చేసేవారు.
జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్లో గత ఏడాది కంటే పెద్ద ఎత్తున ధాన్యం రైతు చేతికి వచ్చింది. అధికారులు వేసిన అంచనాలకు మించి ధాన్యం వెల్లువలా వచ్చి చేరింది. అధికారులు 2.30 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయని భావించ
Fake Seeds | నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టయ్యింది. సైబరాబాద్ పరిధిలోని అన్ని జోన్లలో ఏకకాలంలో దాడులు చేసి భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. దాదాపు 3.3 టన్నుల నకిలీ సీడ్స్ను సీజ్ చేశారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలకు అరకొరగా ప్రభుత్వ పథకాలు అందేవి. ఏ పథకం లబ్ధిపొందాలన్నా దళారుల ప్రమేయం ఉండేది. లేదా అధికారుల చేయి తడపాల్సి వచ్చేది. రైతులు సాగునీరు లేక, పంటలకు విద్యుత్ అందక ఇబ్బందిప�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటింది. నేటికీ పేదరికం పరిష్కారం కాలేదు. దేశంలో దాదాపు 30 కోట్ల మంది కఠిన దారిద్య్రంలో ఉన్నారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నవారు కూడా పేదరికాన్ని అను�
వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన పదిహేను మందిని టాస్ఫోర్స్, మడికొండ, ఎనుమాములు పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఎన్నికల జిమ్మిక్కేనని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ దావలే విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీతో రైతులు నష్టాల్లో కూరు�
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో నేడు రాష్ట్రంలోని రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ర�