కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధుల కోసం రైతులు అరి గోస పడుతున్నారు. రైతన్నలకు అండగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ఎకరాకు రూ.10 వేల చొప్పున తెలంగాణ సీఎం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని చూసి కేంద్రంలోని బీజేప
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాన దంచికొట్టింది. శుక్రవారం సాయంత్రం హనుమకొండ, వరంగల్లో భారీ వర్షం పడగా మిగతా చోట్ల మోస్తరుగా కురిసింది. తొలకరి వర్షాలతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లబడడంతో జనం పరవశించిపోయారు.
నైరుతి పవనాల రాకతో జిల్లాలో రెండు రోజుల నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. శుక్రవారం తరిగొప్పులలో అత్యధికంగా 35.6 మి.మీ వర్షం కురవగా, అత్యల్పంగా లింగాలఘనపురంలో 1.8 మి.మీ కురిసింది. ఈసారి ఆలస్యంగానైనా భారీ
తొలకరి పలకరించి మోస్త రు నుంచి భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మృగశిర కార్తె నుంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు పొలంబాట పట్టారు.
ప్రస్తుత వానకాలం సీజన్లో వరుణుడి కరుణ కొంత ఆలస్యమైనా మూడు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి పలుకరింతకు సర్కార్ చేయూత తోడవడంతో సాగుకు రైతన్న సిద్ధమయ్యాడు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో వరి ధాన్యం దండిగా పండింది. మొత్తం 508 కేంద్రాలు ఏర్పాటు చేసి పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టగా, ఇటీవలే ప్రక్రియ ముగిసింది. గత సీజన్కంటే లెక్కకు మించి దిగుబడి వచ్చింది.
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమైంది. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపింది. కుటుంబాల్లో ఇబ్బందులను తొలగించింది. రిజిస్ట్రేషన్ కోసం దళారులను ఆశ్రయించడం.. కార్యాలయాల వద్ద పడిగాపులు లేకుండా చేసింది
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలకరి వర్షాలు పలకరించాయి. జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరైన జిల్లా ప్రజలు వర్షపు జల్లులతో స�
వ్యవసాయంతోపాటు రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై కలిసి పనిచేయాలని ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించాయి.
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశించడంతో అధికారులు పంపిణీ ప్రక్రియకు సమాయత్తమవుతున్నారు. ఏ
రైతులు బలహీన వర్గాలు సమష్టిగా ఏర్పాటుచేసుకున్న ప్రాథమిక సహకార సంఘాలను ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించడానికి కేంద్రప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. దీనికోసం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాలను అమలుజే
రంగనాయకసాగర్ రిజర్యాయర్లో గోదావరి జల సవ్వడులు మరోమారు ప్రారంభమయ్యాయి. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ పంప్ హౌస్లోని మోటర్ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించిన
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన ‘తొలి’ ఊపిరి.. ఆంధ్రా పాలకుల కుట్రలను 1969లోనే పటాపంచలు చేసిన ధీశాలి.. ‘నాన్ ముల్కి గో బ్యాక్..’ అంటూ గర్జించిన కేసరి.. నిరుద్యోగులను కూడగట్టి నూనూగు మీసాల ప్రాయంలో 12 రోజుల పా�