కోతుల బారి నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు యూపీ రైతులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. లఖింపూర్ ఖేరి సమీపంలోని జహన్ నగర్ గ్రామ రైతులు పంటలను నాశనం చేస్తున్న కోతులను నిలువరించేందుకు వారు
Minister Srinivas Yadav | మహారాష్ట్ర రైతులతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ముచ్చటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఆయన సోలాపూర్ వెళ్లారు. మార్గమధ్యలో మంత్రి తలసాని రైతులతో మాటకలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పంటకాలానికి ముందు తెలంగాణ అంతటా ఒకే దృశ్యం. ఎరువుల కరువు, రైతుల ఇక్కట్లు, టోకెన్లు, చెప్పుల బారులు, బస్తాల కోసం కుస్తీలు, లారీలపై దాడులు, విరిగిన లాఠీలు, దుకాణాల లూటీలు!
పశువుల ఎరువు పొలాల్లో పోసుకోవడానికి వానకాలం మేలు. దీనివల్ల నేలకు సహజ సిద్ధంగా బలం చేకూరుతుంది. రైతులకు రసాయనిక ఎరువుల భారం తప్పుతుంది. పంట దిగుబడికి దోహదపడుతుంది.
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. పంట పెట్టుబడి కోసం ఏటా రెండు దఫాలుగా ఆర్థిక సాయం అందజేస్తూ అండగా నిలబడుతున్నది.
ముఖం ఆధారంగా లబ్ధిదారుని గుర్తించే మొబైల్ యాప్ను కేంద్ర వ్యవసాయ శాఖ ప్రారంభించింది. దీంతో సమ్మాన్ నిధి పథకానికి రైతులు ఇక నుంచి ఓటీపీ, వేలిముద్రలు వంటివి అవసరం లేకుండానే తమ ముఖాన్ని స్కానింగ్ చేయడం
రైతు బంధు.. అన్నదాతల పాలిట ఆత్మబంధువుగా మారింది. ఒకప్పుడు రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. స్ధిరాస్తులు, చరాస్తులు అమ్మి, బంగారం కుదువ పెడితేగాని రుణం దొరికేది కా
సాగు కాలం వచ్చిందంటే రైతులకు దిగాలు ఉంటుండే. ఒకప్పడు పెట్టుబడికి సావుకార్లు, వడ్డీ వ్యాపారుల వద్దకు రైతులు క్యూ కట్టేవారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి పంట సాగుచేస్తే చివరికి అప్పులే మిగిలేవి. గతంలో అప్పులు �
అడవిని నమ్ముకొని బతుకీడుస్తున్న సామాన్యులను దశాబ్దాల నుంచి వేధిస్తున్న పోడు భూముల సమస్య త్వరలోనే ముగియనున్నది. హక్కు పత్రాల జారీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి
మహారాష్ట్రలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. ఇల్లిల్లూ ‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్' అంటూ నినదిస్తున్నది. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ అమలు చేయాలనే డిమాండ్ పెరిగిపోతున్నది.
సోయాబీన్ నూనెగింజల పంట. తక్కువ కాలంలో మంచి దిగుబడి ఇచ్చే పప్పు జాత పంటగా సోయాబీన్ పంటను చెప్పవచ్చు. సోయాబీన్ వర్షాధార పంట. ఎకరాకు ఎనిమిది నుంచి 10క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పంట సాగుతో భూసారం పెరిగే అవ�
తాండూర్ మండలంలో రైతులు వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఆకు కూరల సాగుపై దృష్టి పెట్టారు. మంచి లాభాలు వస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతో
ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురువగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండడంతో ఈ మృగశిర కార్తెల�