మరో రెండు వారాల్లో వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల సమయంలో రైతన్నలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లో గుర్తింపు లేని, నకిలీ విత్తనా�
రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఫోన్లు మంగళవారం ఉదయం టంగ్ టంగ్మంటూ మెసేజ్ల మోత మోగాయి. ‘తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు (వానకాలం-2023) పథకం ద్వారా రూపాయలు.... మీ బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఈ సహాయం పెట్టుబడి మరియ�
“పంట కాలం వచ్చిందంటే రైతులకు వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో ఎవ్వరికీ రానీ కష్ట నష్టాలన్నీ రైతులకే వచ్చేవి. ఇదంతా గత పాలకుల హయాంలోనే.., గత ప్రభుత్వాల పాలకులు వ్యవసాయాన్ని దండుగ అన్నారు. సాగును �
వానకాలం సీజన్ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. తొలకరి వర్షాలు పడుతుండగా రైతులు దుక్కులు దున్నడంతో పాటు పంటలు సాగుచేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ‘రైతుబంధు’ డబ్బులు అకౌంట్లలో జ�
అసలు సిసలు ‘రైతుబంధు’వు సీఎం కేసీఆర్. రైతన్నకు ఏం కావాలో అదే చేస్తున్నారు. పంటల సాగుకు అప్పుల తిప్పలు ఉండొద్దనే ఉద్దేశంతో 2018 సంవత్సరం నుంచి రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు.
“తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద డబ్బులను మీ ఖాతాల్లో నమోదు చేసింది. ఈ సాయం పెట్టుబడి, ఇతర వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. మీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు” అనే మెస్సేజ్లు మొబ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతుబంధు సాయం పంపిణీ షురూ అయ్యింది. సోమవారం ఒక ఎకరం భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం నగదును జమ చేసింది. సకాలంలో పంట పెట్టుబడి చేతికందుతుండడంతో అ�
పంటల సాగు సమయంలో అన్నదాతకు భరోసాగా నిలుస్తున్న ‘రైతు బంధు’ కింద పదకొండో విడుత పంపిణీ సోమవారం నుంచే ప్రారంభమైంది. ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7.20 లక్షలకు పైగా రైతులకు పెట్టుబడి సాయం అందనున్
వానకాలం పంట పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది. ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం సోమవారం డబ్బులు జమ చేసింది. నేడు రెండెకరాలలోపు వారికి రైతుబంధు సాయం అందించనున్నది. పంటల సాగులో నిమగ్నమైన వేళ.. �
నిరంతరం రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.వానకాలం పంటలకోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన నేపథ